హైదరాబాద్ సీపీపై చర్యలు.. గవర్నర్‌ను కోరిన కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ నాయకుల ప్రతినిధి బృందం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళైసై సౌందరాజన్‌ను కలిశారు. కాంగ్రెస్ కేడర్‌ను వేధించడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పోలీసు బలగాల్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ నాయకులు మెమోరాండం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ కు ఉన్న ప్రత్యేక అధికారాల కింద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ పై […]

హైదరాబాద్ సీపీపై చర్యలు.. గవర్నర్‌ను కోరిన కాంగ్రెస్ నేతలు
Follow us

| Edited By:

Updated on: Jan 01, 2020 | 8:04 AM

కాంగ్రెస్ నాయకుల ప్రతినిధి బృందం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళైసై సౌందరాజన్‌ను కలిశారు. కాంగ్రెస్ కేడర్‌ను వేధించడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం పోలీసు బలగాల్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ నాయకులు మెమోరాండం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ కు ఉన్న ప్రత్యేక అధికారాల కింద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఈ ప్రతినిధి బృందంలో సీనియర్ నాయకులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మహ్మద్ అలీ షబ్బీర్, వి హనుమంతరావు, డి శ్రీధర్ బాబు, సీతక్క, కుసుమ్ కుమార్ తదితరులు ఉన్నారు. “తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చట్టవిరుద్ధ పద్ధతులను ప్రయోగిస్తున్నారని వారు పేర్కొన్నారు.

135 వ ఫౌండేషన్ డే (కాంగ్రెస్ పార్టీ నిర్మాణ దినోత్సవం) సందర్భంగా డిసెంబర్ 28 న జరిగిన పరిణామాలను గవర్నర్‌కు తెలియజేసినట్లు ఉత్తమ్ చెప్పారు. . ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ మార్గంలో కూడా ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. గాంధీ భవన్‌లో డిసెంబర్ 28 న జెండా ఎగురవేసిన తరువాత.. సిఎఎకు, పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా గాంధీ భవన్ లోపల శాంతియుత సత్యాగ్రహం చేశామని తెలిపారు. “ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ వేడుకల్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు” అని ఉత్తమ్ వాపోయారు.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు