CM Jagan Tour: నేడు నర్సరావు పేటకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. కనుమ పండుగ పురస్కరించుకొని తలపెట్టిన..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గుంటూరు పర్యటనకు అంతా సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత జగన్‌ నర్సరావుపేట చేరుకోనున్నారు...

CM Jagan Tour: నేడు నర్సరావు పేటకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. కనుమ పండుగ పురస్కరించుకొని తలపెట్టిన..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 5:54 AM

CM Jagan Guntur Tour: * ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గుంటూరు పర్యటనకు అంతా సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత జగన్‌ నర్సరావుపేట చేరుకోనున్నారు. * కనుమ పండు పురస్కరించుకుని టీటీడీ, ఇస్కాన్‌ సంస్థలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తోన్న గోపూజ కార్యక్రమానికి ముఖ్యంత్రి హాజరవుతారు. * ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నర్సరావుపేటలోని క్రీడా ప్రాంగణంలో గోపూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. * సీఎం పర్యటకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్‌ సమీక్షించారు. * నరసరావు పేటలో జరగనున్న కామధేను పూజ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. * ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు హోం శాఖ మంత్రి సుచరిత, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

Also Read: శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వస్త్రాలు సమర్పించిన చెంచులు..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు