AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్ఐఏకి కోరేగావ్-భీమా కేసు దర్యాప్తు.. కేంద్రంతో మహారాష్ట్ర సర్కార్ ఢీ !

2018 నాటి కోరేగావ్-భీమా కేసు దర్యాప్తును కేంద్రం ఎన్ఐఏకి అప్పగించింది. ఈ కేసుకు సంబంధించి తదనంతర చర్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం పూణేకి చెందిన సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగానే కేంద్రం ఈ చర్య తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి షాక్ నిచ్చింది. కోరేగావ్-భీమా హింస ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న మేధావులు, సామాజికవేత్తలపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ […]

ఎన్ఐఏకి కోరేగావ్-భీమా కేసు దర్యాప్తు.. కేంద్రంతో మహారాష్ట్ర సర్కార్ ఢీ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 25, 2020 | 5:50 PM

Share

2018 నాటి కోరేగావ్-భీమా కేసు దర్యాప్తును కేంద్రం ఎన్ఐఏకి అప్పగించింది. ఈ కేసుకు సంబంధించి తదనంతర చర్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం పూణేకి చెందిన సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగానే కేంద్రం ఈ చర్య తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి షాక్ నిచ్చింది. కోరేగావ్-భీమా హింస ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న మేధావులు, సామాజికవేత్తలపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఆకస్మిక నిర్ణయాన్ని తీసుకోవడాన్ని పలువురు రాష్ట్ర మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుధ్ధమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వ్యాఖ్యానించారు. మా ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడమేమిటన్నారు. అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర ఆహద్.. లా అండ్ ఆర్డర్ అన్నది రాష్ట్రానికి సంబంధించిన అంశమని.. తమ సిధ్ధాంతాలను వ్యతిరేకించే యాక్టివిస్టులను, మేధావులను ‘ అర్బన్ నక్సల్స్’ పేరిట జైలుకు పంపాలన్న కేంద్ర యోచన సరికాదని అన్నారు.

2018 జనవరి 1 న పూణే జిల్లా సమీపంలోని కోరేగావ్-భీమాప్రాంతంలో జరిగిన హింస తాలూకు కేసు ఇది.. బ్రిటిష్ వారి హయాంలో జరిగిన పోరాటంలో తాము విజయం సాధించి 200 సంవత్సరాలైన సందర్భంగా దళిత బృందాలు సంబరాలు జరుపుకొంటుండగా..అల్లర్లు చెలరేగాయి. అంతకుముందే జరిగిన కార్యక్రమంలో సామాజికవేత్తలు, మేధావులు చేసిన ప్రసంగాలు ఈ అల్లర్లను రెచ్ఛగొట్టాయని పోలీసులు వారిపై కేసులు పెట్టారు. దేశ వ్యాప్తంగా అనేకమంది ఇళ్లపై దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు. వారికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని మహారాష్ట్రలో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం గతంలో ఆరోపించింది.

Follow Us
16 ఏళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం..
16 ఏళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం..
నేడు తిరుమల ఆలయం బంద్.. దర్శనాలు తిరిగి అప్పుడే..
నేడు తిరుమల ఆలయం బంద్.. దర్శనాలు తిరిగి అప్పుడే..
సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే రికార్డు
సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే రికార్డు
తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. కట్‌చేస్తే
తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. కట్‌చేస్తే
రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన..
రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన..
నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి ప్రమాదాలు, గండాలు తప్పవు
నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి ప్రమాదాలు, గండాలు తప్పవు
వేప ఆకుల మహిమ..ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది
వేప ఆకుల మహిమ..ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది
మైక్రో అపెక్స్ వన్ ట్రెండ్‌లో భద్రతా లోపాలు!
మైక్రో అపెక్స్ వన్ ట్రెండ్‌లో భద్రతా లోపాలు!
సామాన్యులపై పిడుగు.. యుద్ద ప్రభావంతో త్వరలో పెరగనున్న వీటి ధరలు
సామాన్యులపై పిడుగు.. యుద్ద ప్రభావంతో త్వరలో పెరగనున్న వీటి ధరలు
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ తమిళ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ తమిళ థ్రిల్లర్ మూవీ..