25 ఏళ్లకే ఎంపీగా…

పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్న అతిపిన్న అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఓ గిరిజన మహిళ రికార్డు సృష్టించింది. 17వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బిజు జనతా దళ్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన చంద్రాని ముర్ము ఈ ఘనత సాధించింది. చంద్రాని ముర్ము అనే మహిళ వయసు దాదాపు 25 ఏళ్లు మాత్రమే.  ఒడిశాలోని కియోంఝర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముర్ము భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనంత నాయక్‌పై 66,203 ఓట్ల మెజారిటీతో […]

25 ఏళ్లకే ఎంపీగా...
Follow us

| Edited By:

Updated on: May 26, 2019 | 4:37 PM

పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్న అతిపిన్న అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఓ గిరిజన మహిళ రికార్డు సృష్టించింది. 17వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బిజు జనతా దళ్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన చంద్రాని ముర్ము ఈ ఘనత సాధించింది.

చంద్రాని ముర్ము అనే మహిళ వయసు దాదాపు 25 ఏళ్లు మాత్రమే.  ఒడిశాలోని కియోంఝర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముర్ము భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనంత నాయక్‌పై 66,203 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘గిరిజనుల్లో పేదరికం చాలా ఎక్కువగా ఉందని. వారికి ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఖనిజాలు పుష్కలంగా ఉన్న తన నియోజకవర్గంలో నిరుద్యోగసమస్య తీవ్రంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తంచేసారు. ఈ సమస్యపై పార్లమెంట్‌లో పోరాడుతానని ఆమె అన్నారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..