ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. దెబ్బకు కనిపించకుండపోయిన హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
21 February 2026
తెలుగులో మొదటి సినిమాతోనే సంచనలం సృష్టించింది. అందం, అమాయకత్వంతో తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది ఈ ముద్దుగుమ్మ.
ఫస్ట్ సినిమాతోనే ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేయడం ఖాయమనుకున్నారు.
కానీ అలా జరగలేదు. తెలుగులో ఆడపాడదపా చిత్రాల్లో నటించిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.
ఆమె మరెవరో కాదు హీరోయిన్ షాలిని పాండే. ఆమె వయసు 31 సంవత్సరాలు. 2018లో విజయ్ దేవరకొండ సరసన అర్జున్ రెడ్డి మూవీ చేసింది.
ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, నిశ్శబ్దం వంటి చిత్రాల్లో నటించింది.
తమిళంలో 100 కథలు, గొరిల్లా, ఇడ్లీ కడై వంటి చిత్రాల్లో కనిపించింది. అయితే ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో సౌత్ ఇండస్ట్రీలో ఆఫర్స్ రాలేదు.
అటు హిందీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అవకాశాలు వచ్చినప్పటికీ అటు బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు.
ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ నిత్యం గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్