తైవాన్ ప్రతినిధులకు ఏపీ మంత్రి మేకపాటి ప్రజంటేషన్

తైవాన్ భాగస్వామ్యంతో మరింత వేగంగా ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి పాటు పడతామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. తైవాన్ బై సైకిల్ ఎగుమతులకు గల అవకాశాలపై మంత్రి మేకపాటి తైవాన్ ప్రతినిధులకు అమరావతిలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ-బై సైకిల్ కు గ్రామీణ ప్రాంతాలలో చాలా డిమాండ్ ఉందన్న ఆయన, తైవాన్ కంపెనీల సహకారంతో నాణ్యమైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో దేశంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం.. సైకిళ్లు రైతులకు ఎంతో ఉపయోగకరం […]

తైవాన్ ప్రతినిధులకు ఏపీ మంత్రి మేకపాటి ప్రజంటేషన్
Follow us

|

Updated on: Nov 06, 2020 | 1:35 PM

తైవాన్ భాగస్వామ్యంతో మరింత వేగంగా ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి పాటు పడతామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. తైవాన్ బై సైకిల్ ఎగుమతులకు గల అవకాశాలపై మంత్రి మేకపాటి తైవాన్ ప్రతినిధులకు అమరావతిలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ-బై సైకిల్ కు గ్రామీణ ప్రాంతాలలో చాలా డిమాండ్ ఉందన్న ఆయన, తైవాన్ కంపెనీల సహకారంతో నాణ్యమైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో దేశంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం.. సైకిళ్లు రైతులకు ఎంతో ఉపయోగకరం అని మేకపాటి చెప్పుకొచ్చారు. ఇవాళ రాజధాని అమరావతిలో తైవాన్ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ ఆధ్వర్యంలో కీలక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి మేకపాటితో ప్రఖ్యాత తైవాన్ కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తైవాన్ కు చెందిన కంపెనీలు.. ఫోక్స్ లింక్, అపాచ్, పీఎస్ఏ వాల్సిన్, గ్రీన్ టెక్ ప్రతినిధులు పాల్గొన్నారు. పాలనలో పారదర్శకత, అనుమతులలో వేగం మా బలం అని మేకపాటి తైవాన్ ప్రతినిధులకు వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్, కొప్పర్తి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. భూములు, నైపుణ్య మానవవనరులు, నీరు, విద్యుత్, పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఏ మూలకైనా వెళ్లేలా రహదారుల వంటి వనరులకు ఏపీలో కొదవలేదని మంత్రి తైవాన్ టీంకు వివరించారు.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు