దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

|

Nov 11, 2020 | 7:32 AM

బిగ్ బ్రేకింగ్….. కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టింది. కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు వినియోగంకు అనుమతి ఇచ్చింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసుల కాల్చుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది. అటు, అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది […]

దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Follow us on

బిగ్ బ్రేకింగ్….. కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టింది. కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు వినియోగంకు అనుమతి ఇచ్చింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసుల కాల్చుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది. అటు, అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది ఏపీ సర్కార్. కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని చెప్పింది. దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని కూడా ప్రభుత్వం సూచించింది.