హైపవర్ కమిటీ మీటింగ్ రద్దు.. కారణమిదేనా.?
ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మరోసారి హైపవర్ కమిటీ భేటీ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ మీటింగ్ లేనట్లు స్పష్టమవుతోంది. గతంలో ఒకసారి సీఎంతో చర్చించిన ఈ కమిటీ తమ ఫైనల్ రిపోర్టును రెండు రోజుల్లో అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆ సమావేశంలో దీనిపై ఆమోదముద్ర వేసి.. అదే రోజు శాసనసభ సమావేశంలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గత […]

ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మరోసారి హైపవర్ కమిటీ భేటీ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ మీటింగ్ లేనట్లు స్పష్టమవుతోంది. గతంలో ఒకసారి సీఎంతో చర్చించిన ఈ కమిటీ తమ ఫైనల్ రిపోర్టును రెండు రోజుల్లో అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆ సమావేశంలో దీనిపై ఆమోదముద్ర వేసి.. అదే రోజు శాసనసభ సమావేశంలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గత ప్రభుత్వం కంటే మెరుగైన బెనిఫిట్స్ను రైతులకు ఇవ్వాలని వైసీపీ సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.




