పశువులకు మరో అంతుచిక్కని వ్యాధి.. ఆందోళనలో రైతులు.!
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో మరో అంతుచిక్కని వ్యాధి పశువులను పట్టి పీడిస్తోంది. దీని వల్ల ఎన్నో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో మరో అంతుచిక్కని వ్యాధి పశువులను పట్టి పీడిస్తోంది. దీని వల్ల ఎన్నో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. దీనికి గురైన పశువులకు చర్మంపై చిన్న చిన్న రంధ్రాలు పడి రక్తం కారుతూ ఉంటాయి. ఈ మహమ్మారిని నుంచి పశువులను కాపాడేందుకు రైతులు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. అయినా కూడా సరైన ఫలితం దక్కట్లేదు. (New Virus In Vikarabad)
అటు వైద్యులకు ఇది రోగమా లేక వైరస్సా అన్నది అంటుచిక్కట్లేదు. దీనితో వారు పశువులకు సరైన వైద్యం అందించలేకపొతున్నారు. ఇప్పటికే జిల్లాలోని 300కి పైగా పశువులు ఈ వింత రోగం బారిన పడ్డాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వైద్యులు పశువులకు గోట్ పాక్స్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. కాగా, ఈ వ్యాధి మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
Also Read:
Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..
నిరుద్యోగులకు రుణాలు.. జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!
అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!
కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.!
సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!