AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే ఆలయం.. ప్రత్యేకత ఇదే

రాజమండ్రిలోని దేవి చౌక్ జగన్నాథ స్వామి ఆలయం తొలి ఏకాదశి రోజున మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. సంవత్సరానికి ఒకసారి తెరిచే ఈ ప్రత్యేకమైన ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. తాతల కాలం నుండి వస్తున్న ఈ సాంప్రదాయం ప్రకారం, భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, అశేష భక్తితో ఆశీస్సులు పొందుతారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఒక విశిష్ట పుణ్యక్షేత్రం.

Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jul 25, 2026 | 9:09 PM

Share
సంవత్సరానికి ఒకసారి మాత్రమే రాజమండ్రి దీనికి చౌక్ లో ఉన్న జగన్నాథ స్వామి దర్శనం జరుగుతుంది. అందుకే ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు చేరుకొని విష్ణు మూర్తిని దర్శించుకుంటారు. అంతే కాకుండా, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. కాగా, ఈ ఆలయం ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సంవత్సరానికి ఒకసారి మాత్రమే రాజమండ్రి దీనికి చౌక్ లో ఉన్న జగన్నాథ స్వామి దర్శనం జరుగుతుంది. అందుకే ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు చేరుకొని విష్ణు మూర్తిని దర్శించుకుంటారు. అంతే కాకుండా, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. కాగా, ఈ ఆలయం ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 4
ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి లో ఉండే జగన్నాథ స్వామి వారి ఆలయం తొలి ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తారు. అయితే నేడు తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ తలుపులు తెరిచారు. దీంతో ఆలయం తెరిచిన వెంటనే, భక్తులకు ప్రవేశం కల్పించారు ఆలయ నిర్వాహకులు, దీంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్‌లలో భక్తులు వేచి ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి లో ఉండే జగన్నాథ స్వామి వారి ఆలయం తొలి ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తారు. అయితే నేడు తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ తలుపులు తెరిచారు. దీంతో ఆలయం తెరిచిన వెంటనే, భక్తులకు ప్రవేశం కల్పించారు ఆలయ నిర్వాహకులు, దీంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్‌లలో భక్తులు వేచి ఉన్నారు.

2 / 4
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దేవి చౌక్ లో  సంవత్సరం తర్వాత తొలి ఏకాదశి పర్వదినాన జగన్నాథ స్వామి ఆలయ తలుపులు తెరిచారు ఆలయ నిర్వహకులు. ప్రతి సంవత్సరం  తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు జగన్నాథ స్వామి దర్శనం కల్పిస్తారు.దీంతో పెద్ద ఎత్తున  క్యూలైన్లో బారులు తీరారు భక్తులు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దేవి చౌక్ లో సంవత్సరం తర్వాత తొలి ఏకాదశి పర్వదినాన జగన్నాథ స్వామి ఆలయ తలుపులు తెరిచారు ఆలయ నిర్వహకులు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు జగన్నాథ స్వామి దర్శనం కల్పిస్తారు.దీంతో పెద్ద ఎత్తున క్యూలైన్లో బారులు తీరారు భక్తులు.

3 / 4
కొన్నేళ్లుగా తాతల కాలం నుంచి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఆలయ నిర్వహకులు. వారి కుటుంబ సభ్యులు మాత్రమే ధూప దీప నైవేద్యాలు నిత్యం పెట్టడానికి అనుమతి ఉంటుంది. మిగితా రోజుల్లో ఈ ఆలయంలోకి వె	ళ్లడానికి భక్తులకు అనుమతి ఉండదు. తొలి ఏకాదశికి మాత్రమే భక్తులకు ఆలయంలోకి అనుమతిస్తారు.

కొన్నేళ్లుగా తాతల కాలం నుంచి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఆలయ నిర్వహకులు. వారి కుటుంబ సభ్యులు మాత్రమే ధూప దీప నైవేద్యాలు నిత్యం పెట్టడానికి అనుమతి ఉంటుంది. మిగితా రోజుల్లో ఈ ఆలయంలోకి వె ళ్లడానికి భక్తులకు అనుమతి ఉండదు. తొలి ఏకాదశికి మాత్రమే భక్తులకు ఆలయంలోకి అనుమతిస్తారు.

4 / 4
Follow Us
సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే ఆలయం.. ప్రత్యేకత ఇదే
సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే ఆలయం.. ప్రత్యేకత ఇదే
మీకు వెరైటీ పెన్ కనిపిస్తే కొనేస్తారా..? అయితే మీ సైకాలజీ ఇదే..
మీకు వెరైటీ పెన్ కనిపిస్తే కొనేస్తారా..? అయితే మీ సైకాలజీ ఇదే..
ఈ ట్రిక్స్‌ తెలిస్తే మీ వాట్సాప్‌ని హ్యాక్‌ చేయడం కష్టమే
ఈ ట్రిక్స్‌ తెలిస్తే మీ వాట్సాప్‌ని హ్యాక్‌ చేయడం కష్టమే
ఇంట్లో రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?
ఇంట్లో రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?
రూ.1,449కే 6 నెలల పాటు హై-స్పీడ్ వైఫై కనెక్షన్, అపరిమిత కాల్స్
రూ.1,449కే 6 నెలల పాటు హై-స్పీడ్ వైఫై కనెక్షన్, అపరిమిత కాల్స్
ఆలయం వద్ద 10 అడుగుల పాము..భయంతో భక్తుల పరుగులు
ఆలయం వద్ద 10 అడుగుల పాము..భయంతో భక్తుల పరుగులు
సడన్‌గా మైదానం వీడిన టీమిండియా స్టార్.. 3వ మ్యాచ్ నుంచి ఔట్?
సడన్‌గా మైదానం వీడిన టీమిండియా స్టార్.. 3వ మ్యాచ్ నుంచి ఔట్?
చూపు కోల్పోయినా పుస్తకం చదివిన వృద్ధులు.. ఎలాగంటే
చూపు కోల్పోయినా పుస్తకం చదివిన వృద్ధులు.. ఎలాగంటే
పొయ్యి ముట్టించే పనే లేదు.. అత్యంత శక్తివంతమైన వానా కాలపు ఫుడ్
పొయ్యి ముట్టించే పనే లేదు.. అత్యంత శక్తివంతమైన వానా కాలపు ఫుడ్
ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు..
ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు..