బాలయ్యతో ఢీకొట్టనున్న రోజా..!

త్వరలో ఇద్దరు ఏపీ ఎమ్మెల్యేల ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. అయితే అది అసెంబ్లీలో కాదు..ఆన్ ‌స్రీన్‌పై. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్‌ రవికుమార్ డైరెక్షన్‌లో ‘రూలర్’ చేస్తోన్న సంగతి తెలిసిందే. అది అయిపోయిన వెంటనే బోయపాటి డైరెక్షన్‌లో మూవీ కమిటయ్యాడు. ప్రస్తుతం బోయపాటి కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక బాలయ్య, బోయపాటి కాంబో అంటే అంచనాలు మాములుగా ఉండవు. గతంలో వీరిద్దరూ కలిసి […]

బాలయ్యతో ఢీకొట్టనున్న రోజా..!
Follow us

|

Updated on: Nov 27, 2019 | 11:49 AM

త్వరలో ఇద్దరు ఏపీ ఎమ్మెల్యేల ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. అయితే అది అసెంబ్లీలో కాదు..ఆన్ ‌స్రీన్‌పై. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్‌ రవికుమార్ డైరెక్షన్‌లో ‘రూలర్’ చేస్తోన్న సంగతి తెలిసిందే. అది అయిపోయిన వెంటనే బోయపాటి డైరెక్షన్‌లో మూవీ కమిటయ్యాడు. ప్రస్తుతం బోయపాటి కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక బాలయ్య, బోయపాటి కాంబో అంటే అంచనాలు మాములుగా ఉండవు. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. దీంతో ఈ సినిమాను కూడా అదే రేంజ్‌లో హిట్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టాడు డైరెక్టర్ బోయపాటి.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..కథ రీత్యా, లేడీ విలన్ ఛాయలున్న పాత్ర కోసం నగరి ఎమ్మెల్యే రోజాను అప్రోచ్ అయ్యాడట డైరెక్టర్. అందుకు ఆమె సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఇది కానీ ఫిక్స్ అయితే..సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్తుంది. గతంలో బాలయ్య, రోజా కలిసి  భైరవద్వీపం, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య లాంటి చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా ఆడిపాడారు. ఇప్పడు ఒకరిపై ఒకరు పోట్లాటకు దిగనున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ సంజత్ దత్ సైతం మూవీలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్.

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు