పెట్రోల్ డీజిల్ ధరల్లో స్వల్ప వృద్ధి!

ఎన్నికల హడావిడి ముగిసింది. పెట్రోల్ వడ్డన మొదలైంది. దేశీ ఇంధన ధరలు పెరిగాయి. శుక్రవారం (మే 24) పెట్రోల్ ధర 15 పైసలు, డీజిల్ ధర 18 పైసలు పైకి కదిలింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.71.39, డీజిల్ ధర లీటర్‌కు రూ.66.45గా ఉంది. గురువారం పెట్రోల్ ధరలు 71.25, డీజిల్ రూ.66.29గా ఉన్నాయి. శుక్రవారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.86, డీజిల్ ధర రూ.69.46గా ఉంది. […]

పెట్రోల్ డీజిల్ ధరల్లో స్వల్ప వృద్ధి!
Follow us

| Edited By:

Updated on: May 24, 2019 | 8:55 PM

ఎన్నికల హడావిడి ముగిసింది. పెట్రోల్ వడ్డన మొదలైంది. దేశీ ఇంధన ధరలు పెరిగాయి. శుక్రవారం (మే 24) పెట్రోల్ ధర 15 పైసలు, డీజిల్ ధర 18 పైసలు పైకి కదిలింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.71.39, డీజిల్ ధర లీటర్‌కు రూ.66.45గా ఉంది. గురువారం పెట్రోల్ ధరలు 71.25, డీజిల్ రూ.66.29గా ఉన్నాయి. శుక్రవారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.86, డీజిల్ ధర రూ.69.46గా ఉంది. చెన్నై, కోల్‌కతాలలో పెట్రోల్ ధర వరుసగా రూ.73.32, రూ.73.95గా ఉంది. డీజిల్ ధర రూ.68.05, 70.07గా ఉంది. హైదరాబాదులో పెట్రోల్ ధర 15 పైసలు పెరగగా, డీజిల్ ధర 18 పైసలు పెరిగింది. హైదరాబాదులో పెట్రోల్ ధర లీటరుకు రూ.75.72, డీజిల్ ధర రూ.72.27గా ఉంది. అమరావతిలో పెట్రోల్ ధర 14 పైసలు, డీజిల్ ధర 16 పైసలు పెరిగింది. దీంతో అమరావతిలో పెట్రోల్ లీటరుకు రూ.75.47, డీజిల్ రూ.71.62కు చేరుకుంది. విజయవాడలో పెట్రోల్ రూ.75.12, డీజిల్ 71.30కు చేరుకుంది.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??