AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీలంక ఉగ్రదాడిలో 10కి చేరిన భారత మృతులు

శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో భారత మృతుల సంఖ్య 10కి చేరుకున్నట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ మంగళవారం తెలిపారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి చేరినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనలో దాదాపు 500 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందున్నట్లు తెలిపింది. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న 40 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మంగళవారం నుంచి […]

శ్రీలంక ఉగ్రదాడిలో 10కి చేరిన భారత మృతులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2019 | 2:58 PM

Share

శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో భారత మృతుల సంఖ్య 10కి చేరుకున్నట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ మంగళవారం తెలిపారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి చేరినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనలో దాదాపు 500 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందున్నట్లు తెలిపింది. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న 40 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి చట్టం అమలు చేస్తున్నట్లు శ్రీలంక రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.