ల్యాప్‏టాప్‏లలో ఎక్కువగా వర్క్ చేస్తున్నారా ? ఆరోగ్యానికి మరింత రిస్క్.. హెచ్చరిస్తున్న నిపుణులు..

కరోనా కారణంగా గతేడాది నుంచి వర్క్ ఫ్రమ్ హోం విధానం అమలులోకి వచ్చింది. గత సంవత్సరం నుంచి దాదాపు అన్ని కంపెనీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

ల్యాప్‏టాప్‏లలో ఎక్కువగా వర్క్ చేస్తున్నారా ? ఆరోగ్యానికి మరింత రిస్క్.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Health Tips
Follow us

|

Updated on: May 17, 2021 | 10:06 PM

కరోనా కారణంగా గతేడాది నుంచి వర్క్ ఫ్రమ్ హోం విధానం అమలులోకి వచ్చింది. గత సంవత్సరం నుంచి దాదాపు అన్ని కంపెనీలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇక మొదట్లో ఇబ్బంది పడిన ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ అలవాటుగా మారిపోయింది. అయితే క్రమంగా ఈ పని వలన చాలా మందిలో ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. వెన్నునొప్పి, ఉబకాయం, అధిక బరువు పెరుగుదల వంటి సమస్యలను ఎదుర్కోంటున్నారు. ఇవే కాకుండా.. ఎక్కువ సేపు ల్యాప్‏టాప్‏లలో పనిచేసే వారిలో మరిన్ని సమస్యలను గుర్తించారు నిపుణులు. ఎక్కువగా ల్యాప్‏టాప్‏లలో వర్క్ చేస్తే ఆరోగ్యానికి మరింత రిస్క్ అంటున్నారు.

ఎక్కువ సేపు ల్యాప్‏టాప్‏లలో వర్క్ చేసే వారిలో కండరాలు, ఎముకల్లో లోపాలను డాక్టర్లు గుర్తించారు. ఈ సమస్యలు రోజుకీ 8 నుంచి 9 గంటలు పనిచేసే వారిలో గుర్తించారు. కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ఒక రుగ్మత, దీనిని మీడియన్ నరాల కుదింపు అని కూడా పిలుస్తారు. దీని వలన తిమ్మిరి, బలహీనత, చేతులలో వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. నరాలపై ఒత్తిడి ఎక్కువవుతుంది. అలాంటి సమయంలో కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ సంభవిస్తుంది. ఇది మీ చేయి పొడవు గుండా నడిచే నాడి, మణికట్టు మీద గుండా వెళుతుంది మరియు మీ చేతిలో ముగుస్తుంది. ఈ నాడి మీ బొటనవేలు యొక్క కదలికను, అనుభూతులను నియంత్రిస్తుంది. చిటికిన వేలు మినహా మీ అన్ని వేళ్లు ఇందుకు ప్రభావితం అవుతాయి.

వర్క్ ఫ్రమ్ హోం విధానం.. నిరంతరం ఒకే భంగిమలో కూర్చోవడం.. ఎక్కువగా స్క్రీన్ చూడడం వలన ఎముకలు, కండరాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ల్యాప్ టాప్ లలో ఎక్కువగా వర్క్ చేయడం, భంగిమలో మార్పులవలన కండరాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ సమస్య కొంతమందిలో ఇతరుల కన్నా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. నేషలన్ ఉమెన్స్ హెల్త్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రకారం కార్బల్ టన్నెల్ సిండ్రోమ్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవి.. మణికట్టు, చేతుల మధ్య ఉండే ఎముకలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటి మధ్య ఎప్పుడూ కదలికలు జరుగుతుంటాయి. ఇవే కాకుండా.. గర్భం దాల్చకపోవడం.. పీరియడ్స్ సమస్య, మాస్టెక్టమీ కలిగి ఉండడం, ఉబకాయం వంటి సమస్యలు వచ్చే ప్రమాధం ఉంది.

కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ యొక్క కొన్ని సాధారణ లక్షణాలు… 1. కాళ్లు చేతులలో మంటలు రావడం. తిమ్మిర్లు, జలదరింపు లేదా బొటనవేలు మధ్య నొప్పి రావడం. 2. మోచేతి వరకు జలదరింపు ఉండడం. 3. వేళ్ళ వాపు.. 4. బొటనవేలు, వేళ్ళలో షాక్ గా అనిపించడం. 5. పిడికిలి పట్టేయడం. ఇలాంటి లక్షణాలు కనుక మీరు అనుభవించినట్లుతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు