ఈ పదార్థాలు తిన్నాక పాలు పొరపాటున కూడా తాగొద్దు.. ఒకవేళ తాగితే ఈ సమస్యలు తప్పవు.. అవెంటో తెలుసుకొండి..

సాధారణంగా పాలు ఆరోగ్యానికి మంచివే అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పిల్లలకు పాలు బలం అంటుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్,

ఈ పదార్థాలు తిన్నాక పాలు పొరపాటున కూడా తాగొద్దు.. ఒకవేళ తాగితే ఈ సమస్యలు తప్పవు.. అవెంటో తెలుసుకొండి..
Milk
Follow us

|

Updated on: Sep 21, 2021 | 7:19 PM

సాధారణంగా పాలు ఆరోగ్యానికి మంచివే అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పిల్లలకు పాలు బలం అంటుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఖనిజాలు, మాంసకృత్తులు, మంచి కొవ్వులు, ఆమైనో ఆమ్లాలు, కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం, లాక్టోస్ వంటి పోషకాలు అనేకం ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో పాలు తాగాలని సూచించబడింది. అయితే పాలు తాగడానికి ముందు.. లేదా తాగిన తర్వాత ఎలాంటి పదార్థాలను తీసుకోవద్దు. కానీ చాలా మంది పాలతోపాటు.. బ్రెడ్, అరటి పండు తీసుకుంటుంటారు. ఆయుర్వేదం ప్రకారం ఇలా తీసుకోవడం మంచిది కాదు. కొన్ని ఆహార పదార్థలను పాలతో కలిపి అస్సలు తీసుకోవద్దు. పాలతో కలిపి కొన్ని పదార్థాలను తీసుకుంటే.. శరీరంలో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మరి ఆ పదార్థాలు ఎంటో తెలుసుకుందామా.

1. పాలు, పెరుగు రెండింటితోనూ చేపలు తీసుకోవద్దు. ఒకవేళ కలిపి తీసుకుంటే కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్, తెల్లని మచ్చలు వంటి సమస్యలు కలుగుతాయి. 2. అలాగే చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో బ్రెడ్ బటర్.. పాలు తీసుకుంటారు. కానీ పాలతో కలిపి బ్రెడ్, వెన్న తీసుకోవడం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం వీటిలో అధిక మొత్తంలో ప్రోటీన్స్, కార్పోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలను కలిపి అస్సలు తీసుకోవద్దు. ఇలా తినడం వలన కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అయితే వెన్న చాలా ఉప్పగా ఉంటుంది. పాలతో ఉప్పగా ఉన్న పదార్థాలను తీసుకోవడం వలన దురద, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వేయించిన పదార్థాలు.. ఉప్పగా ఉండేవాటిని పాలతో కలిపి తీసుకోవద్దు. 3. పెరుగు, పాలు కలిపి తీసుకుంటారు చాలా మంది. అయితే పెరుగును పాలతోనే చేస్తారు. వీటిని కలిపి ఎప్పుడూ తీసుకోవద్దు. ఇది అసిడిటి, గ్యాస్, వాంతింగ్స్ వంటి సమస్యలను కలిగిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. పెరుగు తిన్న దాదాపు గంట తర్వాత పాలు తాగొచ్చు. 4. ముల్లంగి తిన్న తర్వాత పాలు తాగవద్దు. ముల్లంగి, పాల మధ్య దాదాపు 8 గంటల గ్యాప్ ఉండాలి. ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగడం వలన చర్మ సమస్యలు వస్తాయి. అలాగే పండ్లు, బెర్రీలు, నిమ్మ, నారింజ, గూస్ బెర్రీ, సిట్రస్ పండ్లు, తీసుకుంటే జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదు. కడుపు నొప్పి కూడా కలుగుతుంది. 5. మినప్పప్పు కూడా పాలతో కలిపి తీసుకోవద్దు. వీటి రెండింటి మధ్య ఎక్కువ గంటలు గ్యాప్ ఉండాలి. ఒకవేళ కలిపి తింటే మీ కడుపులో మంట, నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. దీంతో గ్యాస్, అసిడిటీ, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు కలుగుతాయి.

Also Read: Shekar Kammula: శేఖర్ కమ్ముల ముందుగా నన్ను వద్దన్నారు.. ఆసక్తికర విషయాలను షేర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్..

Payal Ghosh: నాపై యాసిడ్‎తో.. ఇనుప రాడ్లతో దాడి చేశారు.. హీరోయిన్ పాయల్ సంచలన వ్యాఖ్యలు..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు