Prashanth Varma: ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు.. ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్
సంక్రాంతి బరిలో నిలిచినా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిజమ పై చిత్రయూనిట్ మొదటి నుంచి గాట్టి నమ్మకంతో ఉంది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపారు. మహేష్ బాబు గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ లాంటి సినిమాలు బరిలో ఉన్న కుడా వెనకాదు వేయకుండా సినిమాను రిలీజ్ చేశారు.

చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది హనుమాన్ . ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా సూపర్ హిట్ గా అయ్యింది. ఈ సినిమా పై చిత్రయూనిట్ మొదటి నుంచి గాట్టి నమ్మకంతో ఉంది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపారు. మహేష్ బాబు గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ లాంటి సినిమాలు బరిలో ఉన్నా కుడా వెనకాడు వేయకుండా సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
హనుమాన్ సినిమాకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. మొదటి రోజు ఈ సినిమాకు తక్కువ థియేటర్స్ లభించినా ఇప్పుడు ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ పెరిగాయి. ఇక ఈసినిమా బడ్జెట్ 50 కోట్లతో తెరకెక్కినా కూడా హాలీవుడ్ రేంజ్ లో వీఎఫ్ఎక్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ తో పాటు భారీగా కలెక్షన్స్ను కూడా సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘ధర్మం కోసం నిలబడేవాడు ఎప్పటికీ గెలుస్తాడు’అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
I’ve encountered a significant amount of propaganda surrounding our team, along with the proliferation of fake profiles across social media. It seems like some of this digital debris has been forgotten to be thrown in yesterday’s Bhogi fire.
However, I express my sincere…
— Prasanth Varma (@PrasanthVarma) January 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




