‘చిత్రలహరి’ షూటింగ్ పూర్తి
సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ లు హీరో హీరోయిన్లుగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కించే చిత్రం ‘చిత్రలహరి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ రోజు పూర్తయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు హీరో సాయి ధరమ్ తేజ్. అద్భుతమైన టీం తో పని చేయడం.. నాకు చాలా ఆనందంగా ఉందని తేజ్ తన అనుభూతిని వ్యక్తపరిచాడు. కాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని […]
సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ లు హీరో హీరోయిన్లుగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కించే చిత్రం ‘చిత్రలహరి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ రోజు పూర్తయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు హీరో సాయి ధరమ్ తేజ్. అద్భుతమైన టీం తో పని చేయడం.. నాకు చాలా ఆనందంగా ఉందని తేజ్ తన అనుభూతిని వ్యక్తపరిచాడు. కాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇక హీరో సునీల్ ఇందులో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
And it’s wrap for #Chitralahari …. thank you #kishoreTirumala and team #karthik (Dop) and team @ThisIsDSP n team @kalyanipriyan @Mee_Sunil @vennelakishore #nivethapethuraj and lastly @MythriOfficial for the wonderful experience… I’m blessed to be a part of this project ?????? pic.twitter.com/27DhMb6E6N
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 15, 2019