దిల్రాజు ఆఫీస్లో ‘మహర్షి’ జోష్..పటాసులు పేల్చిన టీం
హైదరాబాద్: పాజిటివ్ టాక్తో సిల్వర్ స్క్రీన్పై సందడి చేస్తోంది మహర్షి మూవీ. వసూళ్లతో బాక్సాఫీసును కొల్లకొడుతోంది. ఈ మూవీ సక్సెస్ వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. దిల్ రాజు ఆఫీసులో కేక్ కట్ చేసిన అనంతరం పటాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు దర్శక నిర్మాతలు. కాగా మహేశ్ బాబు 25 మూవీగా వచ్చిన ఈ […]
హైదరాబాద్: పాజిటివ్ టాక్తో సిల్వర్ స్క్రీన్పై సందడి చేస్తోంది మహర్షి మూవీ. వసూళ్లతో బాక్సాఫీసును కొల్లకొడుతోంది. ఈ మూవీ సక్సెస్ వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. దిల్ రాజు ఆఫీసులో కేక్ కట్ చేసిన అనంతరం పటాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు దర్శక నిర్మాతలు. కాగా మహేశ్ బాబు 25 మూవీగా వచ్చిన ఈ సినిమాను దిల్రాజు, అశ్వనీదత్, పీవీపీ కలిసి నిర్మించారు. అల్లరి నరేశ్ పోషించిన పాత్రకు మంచి అప్లాజ్ లభిస్తుంది. కమర్షియల్ అంశాలతో పాటు రైతులకు సంభందించి విలువైన మెసేజ్ ఉండటంతో చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.