AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీకాకుళంలో విద్యార్థిని దారుణ హత్య.. రైల్వే ట్రాక్‌పై పడేసి!

ఆడపిల్లలపై జరుగుతోన్న అఘాయిత్యాలను చూస్తుంటే ఏమైపోతోంది ఈ సభ్యసమాజం అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెండురోజుల క్రితం అంతర్జాతీయ బాలికల దినోత్సవం, నేడు రిపబ్లిక్‌డే జరుపుకున్న తరుణంలో.. శ్రీకాకుళంలో ఓ దారుణ ఘటన అందరినీ కలిచివేసింది. వజ్రపుకొత్తూరు మండలం ధర్మవరంకు చెందిన ఓ బాలిక.. దారుణస్థితిలో హత్యకు గురైంది. పలాసలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఆ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత రైల్వేట్రాక్‌పై డెడ్‌బాడీని పడేశారు. నిందితులు ఎవరు.. ఎందుకు హత్యచేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు […]

శ్రీకాకుళంలో విద్యార్థిని దారుణ హత్య.. రైల్వే ట్రాక్‌పై పడేసి!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 26, 2020 | 2:44 PM

Share

ఆడపిల్లలపై జరుగుతోన్న అఘాయిత్యాలను చూస్తుంటే ఏమైపోతోంది ఈ సభ్యసమాజం అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రెండురోజుల క్రితం అంతర్జాతీయ బాలికల దినోత్సవం, నేడు రిపబ్లిక్‌డే జరుపుకున్న తరుణంలో.. శ్రీకాకుళంలో ఓ దారుణ ఘటన అందరినీ కలిచివేసింది. వజ్రపుకొత్తూరు మండలం ధర్మవరంకు చెందిన ఓ బాలిక.. దారుణస్థితిలో హత్యకు గురైంది. పలాసలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఆ బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత రైల్వేట్రాక్‌పై డెడ్‌బాడీని పడేశారు. నిందితులు ఎవరు.. ఎందుకు హత్యచేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతితో ఆమె కుటుంబసభ్యులు తీరని విషాదంలో మునిగిపోయారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం