Independence Day: ఇలా ముగ్గులు వేస్తే చాలు.. చూసే వారు జై హింద్ అనాల్సిందే!
స్వాతంత్ర్య దినోత్సవం వచ్చేసింది. ప్రతి భారతీయుడికి ఇష్టమైన ప్రత్యేకమైన రోజు ఆగస్టు 15. ఎంతో మంది త్యాగాల తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. ఇప్పటికీ ఇండియాకు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు. అందువలన ఈ సంవత్సరం ఘనంగా భారత దేశంలోని ప్రతి పల్లె పట్నంలో ప్రతి చోట మువ్వన్నెల జెండా ఎగరవేసి వేడుకలను జరుపుకుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
