గోనెసంచిలో మృతదేహం కేసులో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర నిజాలు.. అసలు అందులో ఉన్నది ఎవరో తెలుసా?

కొద్ది రోజుల క్రితం అక్షయ బీచ్‌లో గోనె సంచిలో ఒక మహిళ శవం కలకలం రేపింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి

గోనెసంచిలో మృతదేహం కేసులో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర నిజాలు.. అసలు అందులో ఉన్నది ఎవరో తెలుసా?
Follow us

|

Updated on: Dec 26, 2020 | 7:28 PM

కొద్ది రోజుల క్రితం అక్షయ బీచ్‌లో గోనె సంచిలో ఒక మహిళ శవం కలకలం రేపింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మృతురాలు ఈస్ట్‌ కాందివ్లీ, పోయిసర్‌కు చెందిన నందిని పంకజ్‌రాయ్‌గా గుర్తించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

ముంబైలోని కాందీవ్లీలో నందిని ఆమె భర్త, మామతో కలిసి నివాసముంటోంది. డిసెంబర్‌లో ఆమె భర్త పని మీద వేరే ఊరు వెళ్లగా, ఇంట్లో నందిని, ఆమె మామ మాత్రమే ఉన్నారు. అయితే కొన్నిరోజులకే నందిని బీచ్‌లో శవమై తేలింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు సెల్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. చాలా సార్లు ఫోన్ చేసినా నందిని ఫోన్ పనిచేయకపోవడంతో వారికి అనుమానం తలెత్తింది. వెంటనే నందిని నాన్న ఆమె ఉంటున్న కాందీవ్లీకి వచ్చి వెతికాడు. అయినా ఆమె కనిపించలేదు. చుట్టు పక్కల విచారించినా ఎటువంటి వివరాలు తెలియలేదు. దీంతో దగ్గరలోని పోలీస్ స్టేషన్ వెళ్లి మిస్సింగ్ కంప్లెంట్ ఇచ్చాడు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు నందిని మామపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నందిని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. రిపోర్ట్స్ వస్తే అన్ని నిజాలు బయటికి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా నందిని తల్లిదండ్రులు కూతురు మృతిని తట్టుకోలేక గుండలవిసేలా రోధించడం అందరిని కంటతడిపెట్టిస్తోంది.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు