మహిళ దారుణ హత్య..ఒంటిపై బంగారం చోరీ

మహిళ ఒంటిపై బంగారం కోసం దోపిడీ దొంగతలు దారుణానికి ఒడిగట్టారు. మహిళను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం ధర్మవరం సమీపంలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు కుందుల అనంతలక్ష్మిగా గుర్తించారు. మృతురాలి […]

మహిళ దారుణ హత్య..ఒంటిపై బంగారం చోరీ
Follow us

|

Updated on: Jul 14, 2020 | 6:54 PM

మహిళ ఒంటిపై బంగారం కోసం దోపిడీ దొంగతలు దారుణానికి ఒడిగట్టారు. మహిళను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం ధర్మవరం సమీపంలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు కుందుల అనంతలక్ష్మిగా గుర్తించారు. మృతురాలి వంటిపై ఉన్న బంగారం కోసమే దుండగులు ఆమెను చంపి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ వద్ద నుంచి 15 తులాల బంగారం ఎత్తుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?