బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి పొన్నాల మనవడు మృతి

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో విషాదం నెలకొంది. గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మయ్య మనవడు దృపత్ మరణించాడు. అతడు ప్రయాణించిన బైక్ డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో దృపత్ మృతి చెందాడు. దృపత్ మృతదేమాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న లక్ష్మయ్య కుటుంబం హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. దృపత్ […]

బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి పొన్నాల మనవడు మృతి
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 9:51 PM

మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో విషాదం నెలకొంది. గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మయ్య మనవడు దృపత్ మరణించాడు. అతడు ప్రయాణించిన బైక్ డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో దృపత్ మృతి చెందాడు. దృపత్ మృతదేమాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న లక్ష్మయ్య కుటుంబం హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. దృపత్ మరణంతో పొన్నాల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.