Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ః సెల్‌ఫోన్ కొనివ్వ‌లేద‌నే మ‌న‌స్తాపంతో ..

ఓ కొడుకు త‌న తండ్రిని సెల్‌ఫోన్ కొనివ్వ‌మ‌ని అడిగాడు. అందుకు అంగీక‌రించిన తండ్రి కూడా స‌రేన‌న్నాడు. కానీ, ఎక్క‌డా మొబైల్ షాప్స్ అందుబాటులో లేక‌పోవ‌డంతో త‌ర్వాత కొనిస్తాన‌ని అని చెప్పాడు. దీంతో మ‌న‌స్తాపానికి గురైన ఆ కొడుకు ..

లాక్‌డౌన్ః సెల్‌ఫోన్ కొనివ్వ‌లేద‌నే మ‌న‌స్తాపంతో ..
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 01, 2020 | 1:14 PM

దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. నిత్య‌వ‌స‌ర స‌రుకులు, వ‌స్తువులు త‌ప్ప‌ ఏవీ అందుబాటులో లేవు. ఇటువంటి స‌మ‌యంలో ఓ కొడుకు త‌న తండ్రిని సెల్‌ఫోన్ కొనివ్వ‌మ‌ని అడిగాడు. అందుకు అంగీక‌రించిన తండ్రి కూడా స‌రేన‌న్నాడు. కానీ, ఎక్క‌డా మొబైల్ షాప్స్ అందుబాటులో లేక‌పోవ‌డంతో త‌ర్వాత కొనిస్తాన‌ని అని చెప్పాడు. దీంతో మ‌న‌స్తాపానికి గురైన ఆ కొడుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘ‌ట‌న కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..జిల్లాలోని చిన్న‌మ‌ల్లారెడ్డి గ్రామానికి చెందిన‌ ముదాం ప్ర‌శాంత్ అనే విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ప్ర‌శాంత్‌…సెల్‌ఫోన్ కావాల‌ని తండ్రిని అడిగాడు. అయితే, క‌రోనా నేప‌థ్యంలో షాపులు తెర‌వ‌గానే కొనిస్తాన‌ని చెప్పాడు వాళ్ల నాన్న‌. దీంతో మ‌న‌స్తాపానికి గురైన ప్ర‌శాంత్‌.. త‌మ వ్య‌వ‌సాయ భూమిలోనే చెట్టుకు ఉరివేసుకున్నాడు. ప్ర‌శాంత్ మృతితో గ్రామంలో విషాదం నెల‌కొంది.

విజయ్ సేతుపతికి జోడీగా బాలయ్య హీరోయిన్
విజయ్ సేతుపతికి జోడీగా బాలయ్య హీరోయిన్
సూపర్‌ ఓవర్‌లో రాజస్థాన్‌ కొంప ముంచిన ఆ ఒక్క నిర్ణయం!
సూపర్‌ ఓవర్‌లో రాజస్థాన్‌ కొంప ముంచిన ఆ ఒక్క నిర్ణయం!
వారెవ్వా.. ప్రకృతి మాయ.. పక్షులకు ఇన్ని టెక్నిక్స్ తెలుసా..
వారెవ్వా.. ప్రకృతి మాయ.. పక్షులకు ఇన్ని టెక్నిక్స్ తెలుసా..
ఆసీస్‌లో వాళ్లను మించినోడు ఉన్నాడు..రోహిత్ కీలక వ్యాఖ్యలు
ఆసీస్‌లో వాళ్లను మించినోడు ఉన్నాడు..రోహిత్ కీలక వ్యాఖ్యలు
నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురు మాత్రం ఇలా..
నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురు మాత్రం ఇలా..
కూతురు కాపురం కోసం ఓ ప్రాణాన్ని లేపేశాడు ఈ మాజీ పోలీస్...
కూతురు కాపురం కోసం ఓ ప్రాణాన్ని లేపేశాడు ఈ మాజీ పోలీస్...
ఏప్రిల్ 30 నుంచి జగద్గురు ఆది శంకరాచార్య మఠం రథోత్సవాలు.. ఆహ్వానం
ఏప్రిల్ 30 నుంచి జగద్గురు ఆది శంకరాచార్య మఠం రథోత్సవాలు.. ఆహ్వానం
ఇంట్లో సిరి సంపదల కోసం అక్షయ తృతీయ రోజున వీటిని కొనడం శుభప్రదం
ఇంట్లో సిరి సంపదల కోసం అక్షయ తృతీయ రోజున వీటిని కొనడం శుభప్రదం
ఈ తేదీల్లో పుట్టిన యువకులు భార్య మాట వినరట అమ్మాయిలు జర జాగ్రత్త
ఈ తేదీల్లో పుట్టిన యువకులు భార్య మాట వినరట అమ్మాయిలు జర జాగ్రత్త
మహాత్మా జ్యోతిబాఫులె డిగ్రీ కాలేజీల్లో 2025 ప్రవేశాలకు దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబాఫులె డిగ్రీ కాలేజీల్లో 2025 ప్రవేశాలకు దరఖాస్తులు