AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై పోరు.. భారత్ కు చేరనున్న యుఎస్ వెంటిలేటర్లు..

కరోనాపై పోరులో భాగంగా ఇండియాకు అమెరికా 200 వెంటిలేటర్లను ‘డొనేట్’ చేయనుంది. ఇందులో మొదటి విడతగా 50 వెంటిలేటర్లు త్వరలో ఇండియాకు చేరనున్నట్టు తెలుస్తోంది. కరోనా రోగుల చికిత్స కోసం, ‘కనబడని శత్రువు నిర్మూలన’ కోసం తాము భారత దేశానికి వెంటిలేటర్లను పంపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా-ఇది ‘డొనేషన్’ అని యుఎస్ ఎయిడ్ తాత్కాలిక డైరెక్టర్ రమోనా హమ్ జౌ వ్యాఖ్యానించారు. మా దేశం, మా ప్రజల తరఫున ఉదారంగా […]

కరోనాపై పోరు.. భారత్ కు చేరనున్న యుఎస్ వెంటిలేటర్లు..
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: May 19, 2020 | 7:11 PM

Share

కరోనాపై పోరులో భాగంగా ఇండియాకు అమెరికా 200 వెంటిలేటర్లను ‘డొనేట్’ చేయనుంది. ఇందులో మొదటి విడతగా 50 వెంటిలేటర్లు త్వరలో ఇండియాకు చేరనున్నట్టు తెలుస్తోంది. కరోనా రోగుల చికిత్స కోసం, ‘కనబడని శత్రువు నిర్మూలన’ కోసం తాము భారత దేశానికి వెంటిలేటర్లను పంపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా-ఇది ‘డొనేషన్’ అని యుఎస్ ఎయిడ్ తాత్కాలిక డైరెక్టర్ రమోనా హమ్ జౌ వ్యాఖ్యానించారు. మా దేశం, మా ప్రజల తరఫున ఉదారంగా ఈ వెంటిలేటర్లను పంపుతున్నామన్నారు. వీటిని పంపే విషయమై భారత ప్రభుత్వంతో బాటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతోను, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతోనుసంప్రదింపులు జరుపుతున్నామని ఆమె వెల్లడించారు. భారత ప్రభుత్వ భాగ స్వామ్యంతో తమ సంస్థ 20 వేల మందికి పైగా హెల్త్ కేర్ వర్కర్లకు శిక్షణ ఇస్తున్నామని, వీరివల్ల అనేకమంది కరోనా రోగులకు చికిత్స లభించి త్వరగా కోలుకోగలుగుతారని ఆశిస్తున్నామని ఆమె చెప్పారు.

NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..