AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌..రోజుకు 14 గం.ల‌ పాటు ద‌ర్శ‌నాలు…గంట‌కు 500!

భ‌క్తుల‌ను శ్రీవారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డంపై టీటీడీ క‌స‌ర‌త్తు పూర్తి చేసింది. ప్ర‌తిరోజు 14 గంట‌ల పాటు శ్రీవారి ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇవ్వ‌నుండ‌గా..గంట‌కు 500

శ్రీవారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌..రోజుకు 14 గం.ల‌ పాటు ద‌ర్శ‌నాలు...గంట‌కు 500!
Jyothi Gadda
| Edited By: |

Updated on: May 14, 2020 | 5:46 PM

Share

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు దేశంలో లాక్‌డౌన్ అమ‌లుచేస్తోంది కేంద్ర‌ప్ర‌భుత్వం. గ‌త 50 రోజుల‌కు పైగా యావ‌త్ భార‌తావ‌ని గ‌డ‌ప‌దాట‌కుండా ల‌క్ష్మ‌ణ రేఖ గీసుకుని కూర్చుంది. చివ‌ర‌కు ఆల‌యాలు, ప్రార్థ‌నా మందిరాలు కూడా మూసివేశారు. ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కూడా మూసివేయ‌టంతో భ‌క్తుల‌కు శ్రీవారి ద‌ర్శ‌నం క‌రువైపోయింది. స్వామివారి నిత్య కైంక‌ర్యాలు మాత్రం య‌థావిధిగా నిర్వ‌హిస్త‌న్నారు ఆల‌య అర్చ‌కులు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ -4లో తిరుమ‌ల వెంక‌న్న‌ భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తించే దిశ‌గా టీటీడీ కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసింది.

భ‌క్తుల‌ను శ్రీవారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డంపై టీటీడీ క‌స‌ర‌త్తు పూర్తి చేసింది. ప్ర‌తిరోజు 14 గంట‌ల పాటు శ్రీవారి ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇవ్వ‌నుండ‌గా..గంట‌కు 500 మంది భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తించేలా టీటీడీ ప్ర‌ణాళిక‌లు రూపొందించింది.  మొద‌టి మూడు రోజులు టీటీడీ అధికారుల‌కు ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పించ‌నుండ‌గా.. త‌ర్వాత తిరుమ‌ల‌, తిరుప‌తిలో ఉన్న స్థానికుల‌కు అనుమ‌తించేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం