AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌..రోజుకు 14 గం.ల‌ పాటు ద‌ర్శ‌నాలు…గంట‌కు 500!

భ‌క్తుల‌ను శ్రీవారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డంపై టీటీడీ క‌స‌ర‌త్తు పూర్తి చేసింది. ప్ర‌తిరోజు 14 గంట‌ల పాటు శ్రీవారి ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇవ్వ‌నుండ‌గా..గంట‌కు 500

శ్రీవారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌..రోజుకు 14 గం.ల‌ పాటు ద‌ర్శ‌నాలు...గంట‌కు 500!
Jyothi Gadda
| Edited By: |

Updated on: May 14, 2020 | 5:46 PM

Share

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు దేశంలో లాక్‌డౌన్ అమ‌లుచేస్తోంది కేంద్ర‌ప్ర‌భుత్వం. గ‌త 50 రోజుల‌కు పైగా యావ‌త్ భార‌తావ‌ని గ‌డ‌ప‌దాట‌కుండా ల‌క్ష్మ‌ణ రేఖ గీసుకుని కూర్చుంది. చివ‌ర‌కు ఆల‌యాలు, ప్రార్థ‌నా మందిరాలు కూడా మూసివేశారు. ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కూడా మూసివేయ‌టంతో భ‌క్తుల‌కు శ్రీవారి ద‌ర్శ‌నం క‌రువైపోయింది. స్వామివారి నిత్య కైంక‌ర్యాలు మాత్రం య‌థావిధిగా నిర్వ‌హిస్త‌న్నారు ఆల‌య అర్చ‌కులు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ -4లో తిరుమ‌ల వెంక‌న్న‌ భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తించే దిశ‌గా టీటీడీ కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసింది.

భ‌క్తుల‌ను శ్రీవారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డంపై టీటీడీ క‌స‌ర‌త్తు పూర్తి చేసింది. ప్ర‌తిరోజు 14 గంట‌ల పాటు శ్రీవారి ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇవ్వ‌నుండ‌గా..గంట‌కు 500 మంది భ‌క్తుల‌ను మాత్ర‌మే అనుమ‌తించేలా టీటీడీ ప్ర‌ణాళిక‌లు రూపొందించింది.  మొద‌టి మూడు రోజులు టీటీడీ అధికారుల‌కు ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పించ‌నుండ‌గా.. త‌ర్వాత తిరుమ‌ల‌, తిరుప‌తిలో ఉన్న స్థానికుల‌కు అనుమ‌తించేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ