అలాంటి ఇళ్లలో ఉంటే కరోనా ముప్పు ఎక్కువేనట..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి శాస్త్రవేత్తల ప్రయోగాలు కొనసాగున్నాయి. ఈ వైరస్ తీవ్రత ఎలా ఉండబోతుంది..?

అలాంటి ఇళ్లలో ఉంటే కరోనా ముప్పు ఎక్కువేనట..!
Follow us

| Edited By:

Updated on: May 30, 2020 | 8:05 AM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి శాస్త్రవేత్తల ప్రయోగాలు కొనసాగున్నాయి. ఈ వైరస్ తీవ్రత ఎలా ఉండబోతుంది..? కరోనా ఏ విధంగా ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి..? ఈ మహమ్మారి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది..? దీనికి అడ్డుకట్ట వేయడం ఎలా..? వంటి ప్రశ్నలపై శాస్త్రవేత్తల అధ్యయనం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గాలి ప్రసరణ సరిగా లేని ఇళ్లు, కార్యాలయాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. యూకేలోని సర్రే యూనివర్సిటీ పరిశోధకులు ప్రశాంత్ కుమార్ నేతృత్వం వహించిన టీమ్ ఈ విషయాన్ని తెలిపింది. దీనిపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు ఎన్విరాన్‌మెంటల్ ఇంటరాక్షన్ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది.

దాని ప్రకారం..  కోవిడ్ 19 వైరస్ 100 మైక్రోన్‌ల కంటే తక్కువ సైజ్ కలిగి ఉంటుందని వివరించారు. మనుషులు వదిలే గాలి, తుమ్ము, దగ్గుల ద్వారా బయటకు వచ్చే సూక్ష్మ బిందువుల్లోని నీరు ఆవిరైపోయినా.. వైరస్ కణాలు మాత్రం పరిసరాల్లోనే ఉండిపోతాయని వారు తెలిపారు. ఇక ఏసీలు ఉన్నప్పటికీ, వాటి పనితీరు సమర్ధంగా లేకపోతే ప్రమాదం ఉన్నట్లేనని పేర్కొన్నారు. అందుకే గాలి వెలుతురు సరిగా లేని ఇళ్లలో ఉంటే వైరస్ ముప్పు అధికంగా ఉన్నట్లేనని వారు వివరించారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు వెంటిలేషన్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రశాంత్ కుమార్ తెలిపారు.  దీనిపై లోతైన పరిశోధనలు జరుపుతున్నట్లు ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.

Read This Story Also: టాటా సన్స్‌కి నోటీసులు జారీ చేసిన సుప్రీం..!

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..