AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strain Virus: బ్రిటన్ నుంచి కడపకు 24 మంది… అప్రమత్తమైన అధికారులు… ప్రయాణికులను గుర్తించే పనిలో ప్రభుత్వం….

బ్రిటన్ నుంచి కడప జిల్లాకు ఈ మధ్య కాలంలో 24 మంది వచ్చినట్లు జిల్లా అధికారులు గుర్తించారు. వారిని గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Strain Virus: బ్రిటన్ నుంచి కడపకు 24 మంది... అప్రమత్తమైన అధికారులు... ప్రయాణికులను గుర్తించే పనిలో ప్రభుత్వం....
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 25, 2020 | 8:17 AM

Share

బ్రిటన్ నుంచి ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ నుంచి వచ్చిన వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, బ్రిటన్ నుంచి కడప జిల్లాకు ఈ మధ్య కాలంలో 24 మంది వచ్చినట్లు జిల్లా అధికారులు గుర్తించారు. వారిని గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ 24 మందిలో కడప జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురిని, ప్రొద్దుటూరుకు చెందిన నలుగురిని గుర్తించినట్లు సమాచారం. మిగితా ప్రయాణికుల వివరాలను తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే బ్రిటన్ నుంచి వచ్చిన వారికి, వారి కుటుంబ సభ్యులకు వైద్యాధికారులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి