AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీలో ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..!

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న వేళ.. కోవిడ్ 19 బాధితులకు ప్లాస్మా థెరపీ సంజీవనిలా మారింది. క్రిటికల్ కండిషన్‌లో ఉన్న పేషంట్లకు ప్రయోగాత్మకంగా ప్లాస్మా థెరపీని చేపడుతుంటే సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ కరోనా బాధితుడికి రెండుసార్లు ప్లాస్మా ఎక్కించగా.. అతడు ప్రస్తుతం వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంటున్నాడని అక్కడి వైద్యులు తెలియజేశారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఆదేశాలతో గాంధీ […]

గాంధీలో ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..!
Ravi Kiran
|

Updated on: May 24, 2020 | 6:19 PM

Share

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న వేళ.. కోవిడ్ 19 బాధితులకు ప్లాస్మా థెరపీ సంజీవనిలా మారింది. క్రిటికల్ కండిషన్‌లో ఉన్న పేషంట్లకు ప్రయోగాత్మకంగా ప్లాస్మా థెరపీని చేపడుతుంటే సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ కరోనా బాధితుడికి రెండుసార్లు ప్లాస్మా ఎక్కించగా.. అతడు ప్రస్తుతం వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంటున్నాడని అక్కడి వైద్యులు తెలియజేశారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఆదేశాలతో గాంధీ డాక్టర్లు కొద్దిరోజుల కిందట దాతల నుంచి ప్లాస్మాను సేకరించారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆరుగురి కరోనా బాధితులను ఎంపిక చేసి వారి వివరాలను ఐసీఎంఆర్‌కు పంపారు.

అక్కడి నుంచి ఆదేశాలు రావడంతో పాతబస్తీకి చెందిన 44 ఏళ్ల బాధితునికి ఈనెల 14న 200 ఎంఎల్‌ ప్లాస్మాను ఎక్కించగా.. బాధితుడు కోలుకుంటుండటంతో.. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం.. రెండో డోస్ కింద మరో 200 ఎంఎల్ ప్లాస్మాను ఈ నెల 16న గాంధీ వైద్యులు అతనికి ఎక్కించారు. సదరు పేషంట్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని.. రెండు మూడు రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు నలుగురు దాతలు ప్లాస్మా డొనేట్ చేసినట్లు ఆసుపత్రి యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది.

ఇది చదవండి: తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. వారికి కూడా రూ.1500 సాయం..

బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా