ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు అందించేందుకు సిద్ధ‌మైంది. ఆర్టీసీలో కిలో మీట‌ర్లు పూర్త‌యిన బ‌స్సుల‌ను మొబైల్ రైతు బ‌జార్లుగా మార్చి నేరుగా గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో వినియోగ‌దారుల వ‌ద్ద‌కే కూర‌గాయ‌లు, ఇత‌ర నిత్యావ‌స‌రాలు తీసుకెళ్ల‌నున్నారు. వీటికి వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లుగా..

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2020 | 5:58 PM

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు అందించేందుకు సిద్ధ‌మైంది. ఆర్టీసీలో కిలో మీట‌ర్లు పూర్త‌యిన బ‌స్సుల‌ను మొబైల్ రైతు బ‌జార్లుగా మార్చి నేరుగా గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో వినియోగ‌దారుల వ‌ద్ద‌కే కూర‌గాయ‌లు, ఇత‌ర నిత్యావ‌స‌రాలు తీసుకెళ్ల‌నున్నారు. వీటికి వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లుగా మార్చ‌నున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 52 బ‌స్సుల‌ను మొబైల్ రైతు బ‌జార్లుగా మార్చ‌నున్నారు. వీటిని ఆర్జీసీలో ఇంజ‌నీరింగ్ అధికారులు రూపొందించ‌నున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆర్టీసీ మొబైల్ రైతు బ‌జార్ల‌ను న‌గ‌రాలు ప‌ట్ట‌ణాల్లో తిప్పింది. కృష్ణా, తూర్పు గోదావ‌రి జిల్లాల్లో మొబైల్ బ‌స్సుల‌ను తిప్ప‌డంతో మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

ఈ ప్ర‌యోగానికి వినియోగ‌దారుల నుంచి మంచి స్పంద‌న రాక‌పోవ‌డంతో ఆర్టీసీ మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ది. నాన్ టికెట్ రెవెన్యూ కింద ఆర్టీసీ శాఖ‌కు సంజీవ‌ని బ‌స్సులు, మార్క్‌ఫెడ్‌కు మొబైల్ రైతు బజార్లు బ‌స్సుల‌ను తిప్పేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్న‌ది. క‌రోనా వ్యాప్తి రైతు బ‌జార్ల‌లో, మార్కెట్ల‌లో ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆర్టీసీ అధికారులు బ‌స్సుల‌ను మొబైల్ రైతు బ‌జార్లుగా మార్చి వినియోగ‌దారుల వ‌ద్ద‌కే స‌రుకులు తీసుకెళ్ల‌నున్నారు. త‌మిళ‌నాడులోని కోయంబేడు మార్కెట్ ఉదంతంతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఈ త‌రహా ప్ర‌యోగానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే.

Read More:

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

వెద‌ర్ వార్నింగ్ః తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

ఏపీః మండ‌పేట ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటివ్‌

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు