AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Exams: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. మరోసారి పరీక్ష రాసే అవకాశం..

AP 10th Exams: పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ శుభవార్త తెలిపింది. ఎన్నడూ లేని విధంగా పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్‌ పరీక్షను రాసే అవకాశం కల్పించారు...

AP 10th Exams: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. మరోసారి పరీక్ష రాసే అవకాశం..
Narender Vaitla
|

Updated on: Jun 16, 2022 | 5:32 PM

Share

AP 10th Exams: పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ శుభవార్త తెలిపింది. ఎన్నడూ లేని విధంగా పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్‌ పరీక్షను రాసే అవకాశం కల్పించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి తక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని కల్పించారు. 50 కంటే తక్కువ మార్కులు వచ్చిన ఏవైనా రెండు సబ్జెక్టులకు బెటర్‌మెంట్ పరీక్ష రాసుకునే వీలు కల్పించారు. ఫెయిల్‌ విద్యార్థుల కోసం నిర్వహించే సప్లమెంటరీ పరీక్షలతో ఈ బెటర్‌ మెంట్ పరీక్షలను నిర్వహించనున్నారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒక్కో పరీక్షకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ బెటర్‌ మెంట్‌ పరీక్షలు కేవలం ఈ ఏడాదికి మాత్రమే పరిమతం అని విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీలో సప్లమెంటరీ పరీక్షలను 06-07-2022 నుంచి 15-07-2022 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.

Ap 10th Exams

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ బెటర్‌ మెంట్‌ విధానంలో కేవలం ఇంటర్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకపోవడం, నేరుగా పై తరగతులకు ప్రమోట్‌ చేసిన నేపథ్యంలో విద్యార్థులపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు