Petrol Price Hike: వాహనదారులకు దిమ్మతిరిగే వార్త.. లీటర్ పెట్రోల్ ధర డబుల్ సెంచరీకి.. వార్ ఎఫెక్ట్..

Petrol Price Hike: ఉక్రెయిన్ - రష్యా యుద్ధం సెగ భారత్‌ను ఏ రేంజ్‌లో తాకబోతోందో చెప్పే బ్రేకింగ్‌ ఇది. 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా పెట్రో రేట్ల సవరింపు లేదుగానీ.. తాజా పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఇంధన ధరలపై రివ్యూ..

Petrol Price Hike: వాహనదారులకు దిమ్మతిరిగే వార్త.. లీటర్ పెట్రోల్ ధర డబుల్ సెంచరీకి.. వార్ ఎఫెక్ట్..
Petrol Price Hike
Follow us

|

Updated on: Mar 02, 2022 | 1:51 PM

Petrol Price Hike: ఉక్రెయిన్ – రష్యా యుద్ధం సెగ భారత్‌ను ఏ రేంజ్‌లో తాకబోతోందో చెప్పే బ్రేకింగ్‌ ఇది. 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా పెట్రో రేట్ల సవరింపు లేదుగానీ.. తాజా పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఇంధన ధరలపై రివ్యూ(Price Review) జరిగితే లీటర్ పెట్రోల్ 150 నుంచి 180 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో క్రూడ్ ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 111 డాలర్లకు చేరింది. మరో నెలలో ఇది 140 డాలర్లకూ చేరొచ్చన్నది అంచనా. అంటే మన దగ్గర మార్చి 7న ఎన్నికలు కాగానే.. 8న కచ్చితంగా పెట్రోల్‌ ధరల రివ్యూ ఉంటుంది. అప్పటికి క్రూడ్ ఆయిల్ ధర మరింత పెరుగుతుంది. సో.. ఆ రోజుకు అంచనా లీటర్ పెట్రోల్ 2వందలకు చేరినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదన్నది తాజా లెక్కలు చెబుతున్న సత్యం.

2020 కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో లాక్ డౌన్ కారణంగా క్రూడ్ ధరలు భారీగా పతనమై బ్యారెల్ ధర 9.2 డాలర్ల కనిష్ఠాన్ని తాకింది. కానీ.. ప్రస్తుతం రష్యా నుంచి ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రభావంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే 7శాతం మేర పెరిగాయి. తద్వారా 18 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో క్రూడ్ బారెల్ ధర బ్యారెల్ అత్యధికంగా 143.95 డాలర్ల మార్కును తాకింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం అన్ని దేశాలపై పడుతోంది. అంతర్జాతీ మార్కెట్లో ముడి చమురు ధరలు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 111 డాలర్లకు ఎగబాకింది. డబ్ల్యూటీఐ కూడా 5శాతం పెరిగి బ్యారెల్‌కు 108 డాలర్లు దాటింది.

ప్రస్తుతం డిమాండ్ మేరకు ఇంధనం సరఫరా కావడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా, జపాన్‌తో పాటు ఐఈఏ సభ్య దేశాలు తమ వద్ద ఉన్న నిల్వల నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఐతే ఒక రోజు చమురు వినియోగంతో పోల్చితే ఇది చాలా తక్కువ. రానున్న ఒక్క నెలలోనే ఈ చమురు ధర బ్యారెల్ 140 డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా భారత్ లో ముడి చమురు ధరలు రాబోయే రోజుల్లో 150 డాలర్లు దాటవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా తక్కువ ధరకే చమురును అందించినా.. అమెరికా, యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షల కారణంగా ఎవరూ కొనుగోలు చేయడం లేదు.

ఇవీ చదవండి..

Market Update: మళ్లీ మెుదటికి.. యుద్ధ భయాల్లో మార్కెట్లు.. ఆరంభంలోనే పతనం..

Investment Plan: ఎక్కువ వడ్డీ కావాలా.. అయితే మీ డబ్బును ఇలా పెట్టుబడి పెట్టండి..

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు