
PM Kisan: భారతదేశం ఒక వ్యవసాయ దేశమని, దేశ ఆర్థిక వ్యవస్థకు మహిళల సహకారం గణనీయమైనదిగా, ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేసస్తున్న పీఎం కిసాన్ స్కీమ్ మహిళలు కూడా పొందుతున్నారు. అయితే ఈ పీఎం కిసాన్ పథకం కింద అందరు మహిళా రైతులు పొందవచ్చా? ఇంట్లో భార్యాభర్తలకు ఈ పథకం వర్తిస్తుందా? అనే సందేహం చాలా మందిలో ఉంది. దీని గురించి తెలుసుకుందాం.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఈ పథకం కింద మహిళా రైతులకు సాధికారత పొందేందుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఒక మహిళ పేరు మీద సాగుభూమి నమోదై ఉంటే, ఆమె ఈ పథకం కింద అందించే వార్షిక ఆర్థిక సహాయం కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో నియమ నిబంధనలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: SBI: ఎస్బీఐ ఖాతాదారులకు షాక్.. ఇక ఛార్జీల మోత.. అక్టోబర్ 1 నుంచి అమలు!
నిబంధనల స్పష్టమైన నిబంధన ప్రకారం, ఒకే కుటుంబంలోని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు.
మహిళా రైతులు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా, లేదా ఏదైనా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా, వారికి ఈ పథకం ప్రయోజనం వర్తించదు. ఇక్కడ అర్థం చేసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ నియమం ఈ పథకానికి సంబంధించినది. ఇది మహిళలకు మాత్రమే కాకుండా పురుష రైతులకు కూడా వర్తిస్తుంది. ఇది కాకుండా, కుటుంబ భూమి లేకపోయినా దరఖాస్తు చెల్లదు.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్న్యూస్.. మళ్లీ వరుస సెలవులు..!
ఇది కూడా చదవండి: Bank Account: బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అతిముఖ్యమైన విషయాలు..!
ఇది కూడా చదవండి: JioPC: మీ పాత కంప్యూటర్ని కొత్తలా మార్చేయండి.. జియో పీసీ క్లౌడ్ సేవలు ప్రారంభం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి