ఐటీ గ్రిడ్ ఎండీ కోసం పోలీసుల వేట
ఏపీ ప్రజలకు సంబంధించిన ఓటర్ల వివరాలను తస్కరిస్తోందన్న కేసులో ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ కోసం సైబరాబాద్ పోలీసులు వేట ప్రారంభించారు. అతడి కోసం ఐదు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. విజయవాడ, కావలి, విశాఖ, బెంగళూరు, హైదరాబాద్లో అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు తమ ఉద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అశోక్ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. తమను ఎవరూ అదుపులోకి తీసుకురాలేదని ఉద్యోగులు చెప్పడంతో అశోక్ పిటిషన్ను కొట్టేశారు.
ఏపీ ప్రజలకు సంబంధించిన ఓటర్ల వివరాలను తస్కరిస్తోందన్న కేసులో ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ కోసం సైబరాబాద్ పోలీసులు వేట ప్రారంభించారు. అతడి కోసం ఐదు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. విజయవాడ, కావలి, విశాఖ, బెంగళూరు, హైదరాబాద్లో అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు తమ ఉద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అశోక్ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. తమను ఎవరూ అదుపులోకి తీసుకురాలేదని ఉద్యోగులు చెప్పడంతో అశోక్ పిటిషన్ను కొట్టేశారు.