ఏసీబీ వలలో ఆర్ఐ
లంచం తీసుకుంటూ ఓ ఆర్ఐ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. నడికూడ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ సంపత్ ఓ వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ప్రత్యక్షంగా పట్టుబడ్డాడు. కల్యాణలక్ష్మీ చెక్కు ఇచ్చేందుకు శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తి నుంచి ఆర్ఐ లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
లంచం తీసుకుంటూ ఓ ఆర్ఐ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. నడికూడ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ సంపత్ ఓ వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ప్రత్యక్షంగా పట్టుబడ్డాడు. కల్యాణలక్ష్మీ చెక్కు ఇచ్చేందుకు శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తి నుంచి ఆర్ఐ లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.