AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబుతో మర్రి శశిధర్‌రెడ్డి భేటి

అమరావతి: ఏపీ సిఎం చంద్రబాబుతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి భేటి అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. భేటీ అనంతరం మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుతో జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు స్పష్టంచేశారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలయికను ప్రజలకు వివరించడంలో విఫలమయ్యామని తెలిపారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకమవుతున్నాయని తెలిపారు.

చంద్రబాబుతో మర్రి శశిధర్‌రెడ్డి భేటి
Ram Naramaneni
| Edited By: |

Updated on: Oct 18, 2020 | 7:56 PM

Share

అమరావతి:

ఏపీ సిఎం చంద్రబాబుతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి భేటి అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. భేటీ అనంతరం మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుతో జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు స్పష్టంచేశారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ కలయికను ప్రజలకు వివరించడంలో విఫలమయ్యామని తెలిపారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకమవుతున్నాయని తెలిపారు.