జగన్ తో భేటీ అయిన కిల్లి కృపారాణి

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ తో భేటీ అయిన కిల్లి కృపారాణి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించిన కృపారాణి. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటమార్చారని అభ్యంతరం వ్యక్తం కృపారాణి చేశారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ నెల 28న అమరావతిలో వైసీపీలో చేరుతానని ఆవిడ స్పష్టం చేశారు. బీసీ గర్జనలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు నాకు బాగా నచ్చాయి. ఏపీ ప్రజలు సీఎం చంద్రబాబును విశ్వసించరు. ఈ విషయంపై […]

జగన్ తో భేటీ అయిన కిల్లి కృపారాణి
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:24 PM

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ తో భేటీ అయిన కిల్లి కృపారాణి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించిన కృపారాణి. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాటమార్చారని అభ్యంతరం వ్యక్తం కృపారాణి చేశారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ నెల 28న అమరావతిలో వైసీపీలో చేరుతానని ఆవిడ స్పష్టం చేశారు. బీసీ గర్జనలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు నాకు బాగా నచ్చాయి. ఏపీ ప్రజలు సీఎం చంద్రబాబును విశ్వసించరు. ఈ విషయంపై రాహుల్ కు కూడా లేఖ రాసినట్టు ఆవిడ తెలిపారు.