AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో పోలింగ్‌ కేంద్రం వద్ద పేలిన ఐఈడీ

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలిలో ఒక పోలింగ్‌ కేంద్రం వద్ద నక్సలైట్లు ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌ను పేల్చివేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

మహారాష్ట్రలో పోలింగ్‌ కేంద్రం వద్ద పేలిన ఐఈడీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2019 | 2:59 PM

Share

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలిలో ఒక పోలింగ్‌ కేంద్రం వద్ద నక్సలైట్లు ఇంప్రొవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌ను పేల్చివేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా భారీగా భద్రతా బలగాలను మోహరించారు.