హత్యతో ఉలిక్కిపడ్డ ధార్మిక నగరం.!

రౌడీ షీటర్ హత్యతో ధార్మిక నగరం తిరుపతి ఉలిక్కి పడింది. గిరిపురంలో ప్రత్యర్థులు దినేష్ అనే వ్యక్తిని రాత్రి హత్య చేశారు. జీప్ డ్రైవర్ అయిన దినేష్ పై కత్తులతో దాడి చేసి పొడిచి చంపేశారు. గిరిపురంలో గతేడాది డిసెంబర్లో హత్యకు గురైన భార్గవ్ కేసులో నిందితుడిగా ఉన్న బెల్ట్ మురళిని కొర్లగుంట సర్కిల్ లో ప్రత్యర్థులు నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దినేష్ నిందితుడిగా ఉన్నాడు. కాగా, దినేష్ హత్య ప్రతీకార హత్యగా […]

హత్యతో ఉలిక్కిపడ్డ ధార్మిక నగరం.!
Follow us

|

Updated on: Sep 21, 2020 | 8:27 AM

రౌడీ షీటర్ హత్యతో ధార్మిక నగరం తిరుపతి ఉలిక్కి పడింది. గిరిపురంలో ప్రత్యర్థులు దినేష్ అనే వ్యక్తిని రాత్రి హత్య చేశారు. జీప్ డ్రైవర్ అయిన దినేష్ పై కత్తులతో దాడి చేసి పొడిచి చంపేశారు. గిరిపురంలో గతేడాది డిసెంబర్లో హత్యకు గురైన భార్గవ్ కేసులో నిందితుడిగా ఉన్న బెల్ట్ మురళిని కొర్లగుంట సర్కిల్ లో ప్రత్యర్థులు నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దినేష్ నిందితుడిగా ఉన్నాడు. కాగా, దినేష్ హత్య ప్రతీకార హత్యగా భావిస్తున్నారు పోలీసులు. అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి.. బాధిత కుటుంబ సభ్యుల్ని, స్థానికులను విచారించి హత్య పై ఆరా తీశారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుకోవాలని ఆదేశించారు. ఘటనలో ఐదుగురు పాల్గొన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు. ఇప్పటికే వినయ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని తిరుపతి పశ్చిమ పోలీసులు విచారిస్తున్నారు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??