AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా ఎఫెక్ట్.. ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు సీలు.. పోలీసు కేసు

ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్  మసీదు నిర్వాహకులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ మసీదులో ఇటీవల మతపరమైన కార్యక్రమాలకు హాజరైనవారిలో కరొనాకు గురై ఏడుగురు మరణించారు. వీరిలో ఆరుగురు తెలంగాణకు...

కరోనా ఎఫెక్ట్.. ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు సీలు.. పోలీసు కేసు
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 31, 2020 | 12:15 PM

Share

ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్  మసీదు నిర్వాహకులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ మసీదులో ఇటీవల మతపరమైన కార్యక్రమాలకు హాజరైనవారిలో కరొనాకు గురై ఏడుగురు మరణించారు. వీరిలో ఆరుగురు తెలంగాణకు, ఒకరు జమ్మూకాశ్మీర్ కు చెందినవారు. ఈ మసీదును సీల్ చేయాలని, నిర్వాహకులపై కేసు పెట్టాలని కేజ్రీవాల్ ఆదేశించారు. ఈ మతపర కార్యక్రమాలకు హాజరైనవారిలో అనేక దేశాలకు చెందిన సుమారు 1200 మందికి పైగా ఉన్నారు. వీరిలో దాదాపు రెండు వందలమందిని నిన్న వివిధ బస్సుల్లో ఢిల్లీ నగరంలోని వేర్వేరు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఇండోనేషియాకు చెందిన కొందరు తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లారని ఒక అధికారి తెలిపారు. ఒక రోగి హైదరాబాద్ లోను, మరొకరు శ్రీనగర్ లోను మృతి చెందినట్టు తెలియగానే అన్ని రాష్ట్రాలకు ఎస్ ఓ ఎస్  మెసేజులు పంపినట్టు ఆయన చెప్పారు. కాగా మర్కజ్ నిజాముద్దీన్ మసీదు నిర్వాహకులు తమ చర్యను సమర్థించుకున్నారు. మార్చి 22 న ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూను ప్రకటించగానే తమ కార్యక్రమాన్ని రద్దు చేశామని, అయితే మార్చి 24 న అన్ని బస్సులు, రైళ్లు నిలిచిపోవడంతో ఈ కార్యక్రమానికి హాజరైనవారంతా మసీదులోనే చిక్కుబడిపోయారని వారు వివరించారు.

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా