AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

హైదరాబాద్: టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మహమూద్‌ అలీ, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ టీఆర్ఎస్ నుంచి కాగా.. మరో సీటు మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించారు. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
Ram Naramaneni
|

Updated on: Feb 22, 2019 | 5:16 PM

Share

హైదరాబాద్: టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మహమూద్‌ అలీ, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ టీఆర్ఎస్ నుంచి కాగా.. మరో సీటు మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించారు. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.