అమెజాన్‍లో యాపిల్ ఫెస్టివల్: అందుబాటులో అద్భుతమైన‌ ఆఫర్లు

యాపిల్ కంపెనీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. అమెజాన్ తాజాగా ‘యాపిల్ ఫెస్ట్’ పేరుతో యాపిల్ ఐఫోన్, మ్యాక్‌బుక్ ఎయిర్, ఐపాడ్, యాపిల్ వాచ్ వంటి ప్రొడక్టులపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్లపై ఏకంగా రూ.17,000 తగ్గింపు పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుదారులు 5 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ ఆఫర్లు మార్చి 22 నుంచి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. యాపిల్ ఐఫోన్ ఎక్స్ ధర రూ.73,999 నుంచి ప్రారంభమౌతోంది. దీని […]

అమెజాన్‍లో యాపిల్ ఫెస్టివల్: అందుబాటులో అద్భుతమైన‌ ఆఫర్లు
Follow us

| Edited By:

Updated on: Mar 22, 2019 | 12:15 PM

యాపిల్ కంపెనీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. అమెజాన్ తాజాగా ‘యాపిల్ ఫెస్ట్’ పేరుతో యాపిల్ ఐఫోన్, మ్యాక్‌బుక్ ఎయిర్, ఐపాడ్, యాపిల్ వాచ్ వంటి ప్రొడక్టులపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్లపై ఏకంగా రూ.17,000 తగ్గింపు పొందొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుదారులు 5 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఈ ఆఫర్లు మార్చి 22 నుంచి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

యాపిల్ ఐఫోన్ ఎక్స్ ధర రూ.73,999 నుంచి ప్రారంభమౌతోంది. దీని అసలు ధర రూ.91,900. అంటే ఈ ఫోన్‌పై ఏకంగా రూ.17,901 తగ్గింపు ధర లభిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అలాగే ఎక్స్చేంజ్ రూపంలో రూ.11,450 అదనపు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ ఎక్స్ఎస్, ఎక్స్ఎస్ మ్యాక్స్ ఫోన్లు రూ.99,900 ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఐఫోన్ ఎక్స్ఎస్ ఫోన్‌ను రూ.91,490 ప్రారంభ ధరతో కొనొచ్చు. ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ ధర రూ.1,04,900 నుంచి ప్రారంభమౌతోంది. ఎక్స్ఎస్ ఫోన్‌పై రూ.8,410, ఎక్స్ఎస్ మ్యాక్స్‌పై రూ.5,000 తగ్గింపు పొందొచ్చు.

ఐఫోన్లు మాత్రమే కాకుండా యాపిల్ ఇతర ప్రాడక్టులు కూడా డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఐపాడ్ ధర రూ.24,990 నుంచి ప్రారంభమౌతోంది. యాపిల్ వాచ్‌ను రూ.23,900కు కొనొచ్చు. యాపిల్ మ్యాక్‌బుక్‌పై రూ.15,000 తగ్గింపు పొందొచ్చు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు