నాలుగు రోజుల్లో మరో ఎన్ కౌంటర్.. ఈసారి దారుణం..!!

సెప్టెంబర్ 28 న జరిగిన ఎన్ కౌంటర్ ని మరవక ముందే కశ్మీర్ లో మరోసారి తుపాకులు మోగుతున్నాయి. కశ్మీర్‌లోని గందర్బల్‌లో ఉగ్రవాదులతో ఈ ఉదయం నుంచి మరోసారి ఫైరింగ్ మొదలైంది. మూడు గంటలుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఆర్మీ బలగాలకు, ఉగ్రవాదులకు జరుగుతున్నా ఫైరింగ్ లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. సెప్టెంబర్ 28న ప్రారంభమైన ఎన్‌కౌంటర్లో అదే రోజు ఒక ఉగ్రవాది భారత బలగాలు అంతమొందించాయి. తాజా ఎన్ కౌంటర్ లో […]

నాలుగు రోజుల్లో మరో ఎన్ కౌంటర్.. ఈసారి దారుణం..!!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 01, 2019 | 1:51 PM

సెప్టెంబర్ 28 న జరిగిన ఎన్ కౌంటర్ ని మరవక ముందే కశ్మీర్ లో మరోసారి తుపాకులు మోగుతున్నాయి. కశ్మీర్‌లోని గందర్బల్‌లో ఉగ్రవాదులతో ఈ ఉదయం నుంచి మరోసారి ఫైరింగ్ మొదలైంది. మూడు గంటలుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఆర్మీ బలగాలకు, ఉగ్రవాదులకు జరుగుతున్నా ఫైరింగ్ లో ఇప్పటి వరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. సెప్టెంబర్ 28న ప్రారంభమైన ఎన్‌కౌంటర్లో అదే రోజు ఒక ఉగ్రవాది భారత బలగాలు అంతమొందించాయి. తాజా ఎన్ కౌంటర్ లో జరుగుతున్నా భీకర కాల్పులు ఈసారి రక్తపాతం ఎక్కువగానే జరిగే అవకాశాలను సూచిస్తోంది.