Davos 2026: దావోస్లో ట్రంప్ టెన్షన్.. సదస్సుకు 3వేల మంది ప్రపంచ నేతలు.. చర్చంతా వాటిపైనే..
స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మొదలైంది. ఈసారి సదస్సు మామూలుగా లేదు.. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో వాతావరణం వేడెక్కింది. 130 దేశాల నుంచి ఏకంగా 3 వేల మంది లీడర్లు హాజరయ్యారు. అసలు ఈసారి దావోస్లో ఏం జరుగుతోంది? భారత్ ఫోకస్ ఏంటి? ఆ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Jan 20, 2026
- 7:57 am
Central Government: దేశంలోని రైతులందరికీ గుడ్న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోమవారం భారత పర్యటనకు వచ్చారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయనకు మోదీ స్వాగతం పలికారు. కేవలం కొన్ని గంటల పాటే ఆయన ఢిల్లీలో గడిపారు. అయితే పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. రైతులకు ఉపయోపడేలా కీలక ఒప్పంద జరిగింది.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Jan 20, 2026
- 7:21 am
ఓరీ దేవుడో ఇదెక్కడి భారం..! ప్రజల్లో పెరుగుతున్న పొట్టతో దేశానికి తీవ్ర నష్టం తప్పదట..?
మీరు ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా..? మీ బరువు పెరుగుతోందా..? చిన్న వయసులోనే షుగర్ వచ్చిందా..? అయితే అలర్ట్..! ఇది కేవలం మీ ఇంట్లో సమస్య కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకే ఒక పెద్ద ముప్పు! అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అసలు లావు (Obesity) వల్ల దేశానికి ఇంత నష్టమా? మనం తినే తిండికి, దేశం డెవలప్మెంట్కి లింక్ ఏంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చెప్పిన షాకింగ్ నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
- Sukumaar DG - Associate Editor
- Updated on: Jan 20, 2026
- 7:17 am
H-1B Visa : H-1B వీసాల్లో భారీ మార్పులు.. అమెరికా కొత్త రూల్ ఇదే.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, ఐటీ ఉద్యోగులకు ఇది అతి ముఖ్యమైన వార్త. ఎందుకంటే H-1B వీసా లాటరీ సిస్టమ్లో అమెరికా ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. 2027 సీజన్ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నట్టు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ఇంతకు ట్రంప్ సర్కార్ తెచ్చి ఆ కొత్త మార్పులు ఏంటో చూద్దాం పదండి.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Dec 25, 2025
- 12:06 pm
Upcoming Reforms in India: 2026లో దేశంలో జరగబోయే మార్పులు ఇవే.. ప్రతి పౌరుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
2026లో భారత్ స్వరూపమే మారిపోతోంది. కొత్త సంవత్సరం బెల్స్ మోగుతుంటే.. మన దేశంలో నిబంధనల విప్లవం మొదలవుతోంది. బ్యాంకింగ్, వ్యవసాయం, ట్యాక్స్, ఇంటర్నెట్.. ఇలా ప్రతీ రంగంలోనూ భారీ మార్పులు రాబోతున్నాయి. సామాన్యుడి జీవితంపై ఈ కొత్త రూల్స్ ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో కళ్లకు కట్టినట్టు చెప్పే కథనం ఇది. కాబట్టి అవేంటో చూద్దాం పదండి.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Dec 25, 2025
- 11:35 am