AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukumaar DG - Associate Editor

Sukumaar DG - Associate Editor

Author - TV9 Telugu

sukumaar.gnana@tv9.com
ఏఐ స్పీడ్ మామూలుగా లేదు.. టెక్ ప్రపంచాన్ని షేక్ చేసిన టాప్ న్యూస్ ఇదే.. తెలుసుకోకపోతే మీరు వెనుకనే..!

ఏఐ స్పీడ్ మామూలుగా లేదు.. టెక్ ప్రపంచాన్ని షేక్ చేసిన టాప్ న్యూస్ ఇదే.. తెలుసుకోకపోతే మీరు వెనుకనే..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఈ వారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏఐ ఆధారిత సైబర్ దాడులపై ప్రపంచ దేశాలకు హెచ్చరికల నుంచి, గూగుల్ జెమినీ కొత్త సామర్థ్యాలు, GPT-5 వైద్యరంగంలో చూపిన ప్రతిభ, మార్కెట్లోకి వచ్చిన కొత్త ఏఐ టూల్స్ వరకు టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన అప్‌డేట్స్ వెలుగులోకి వచ్చాయి. విద్య, ఆరోగ్యం, భద్రత, వ్యాపారం వంటి ప్రతి రంగంలోనూ ఏఐ ప్రభావం వేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

AI వస్తే మన ఉద్యోగాలు ఏమవుతాయి? భయపడాలా.. లేక సిద్ధమవ్వాలా? నిన్నటి వార్త మనందరికీ ఓ పాఠం!

AI వస్తే మన ఉద్యోగాలు ఏమవుతాయి? భయపడాలా.. లేక సిద్ధమవ్వాలా? నిన్నటి వార్త మనందరికీ ఓ పాఠం!

Artificial Intelligence: టెక్నాలజీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం నిద్రపోతున్నా, మార్పు మాత్రం ఆగదు. ఇన్వెస్టర్లు లక్షల కోట్లు కుమ్మరిస్తుంది మన ఆశల మీద కాదు.. రాబోయే మార్పు మీద! ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. కంప్యూటర్లు వచ్చినప్పుడు, బ్యాంక్ ఉద్యోగులు ధర్నాలు..

ఏకంగా 149మందికి కేబినెట్ హోదా.. దుమారం రేపుతున్న సీఎం సిద్దరామయ్య నిర్ణయం..!

ఏకంగా 149మందికి కేబినెట్ హోదా.. దుమారం రేపుతున్న సీఎం సిద్దరామయ్య నిర్ణయం..!

కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నియామకాల తర్వాత విమర్శలను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో మంత్రి పదవుల సంఖ్య 32 నుండి 149కి పెరిగింది. సిద్దరామయ్య ప్రభుత్వం మరో 54 మందికి సహాయ మంత్రి (MoS) హోదాను కల్పించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ, పాలన ప్రాధాన్యతల గురించి చర్చకు దారితీసింది. దీంత సిద్ధరామయ్య ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అమాంతం పెరిగిన హోటల్ గదుల ధరలు.. దేశ రాజధానిలో ఒక రాత్రి అద్దె రూ. 32 లక్షలు..!

అమాంతం పెరిగిన హోటల్ గదుల ధరలు.. దేశ రాజధానిలో ఒక రాత్రి అద్దె రూ. 32 లక్షలు..!

భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ముందు, లగ్జరీ హోటల్ గదుల ధరలు అకస్మాత్తుగా విపరీతంగా పెరిగాయి. ఈ పెరుగుదల విదేశీ అతిథులను ఆశ్చర్యపరచడమే కాకుండా, ఆగ్రహానికి గురిచేసింది. ఇటువంటి ధరలు భారతదేశ ప్రపంచ ప్రతిష్టను దెబ్బతీస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అమెరికాలో “అయ్యవార్లకు” ఐటీ జీతాలు… కోడింగ్ అక్కర్లేదు.. మంత్రం వస్తే చాలు!

అమెరికాలో “అయ్యవార్లకు” ఐటీ జీతాలు… కోడింగ్ అక్కర్లేదు.. మంత్రం వస్తే చాలు!

​అమెరికా అనగానే మనందరికీ గుర్తొచ్చేదీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, డాలర్ల కలలు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అక్కడ ఐటీ ఇంజనీర్ల కంటే మన "అర్చకులకు" ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ​టెక్కిలకే షాకిస్తోంది పూజారుల సంపాదన. ​నమ్మబుద్ధి కావడం లేదా? కానీ ఇది నిజం. పెద్దగా చదువు లేకపోయినా, ఎలాంటి పోటీ లేకుండానే... ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు మన అయ్యవార్లు.

ముంచుకొస్తున్న మంచు తుఫాన్.. ఉలిక్కిపడుతున్న అగ్రరాజ్యం.. 30 రాష్ట్రాల్లో హై అలర్ట్.. !

ముంచుకొస్తున్న మంచు తుఫాన్.. ఉలిక్కిపడుతున్న అగ్రరాజ్యం.. 30 రాష్ట్రాల్లో హై అలర్ట్.. !

అగ్రరాజ్యంపై 'ఫెర్న్' (Fern) అనే భారీ మంచు తుఫాను విరుచుకుపడుతోంది. రాబోయే మూడు నాలుగు రోజులు అమెరికాలోని సగం జనాభాకు నిద్రలేని రాత్రులే అని చెప్పాలి. దాదాపు 30 రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అసలు ఈ తుఫాను ఎక్కడ మొదలైంది? పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Davos 2026: దావోస్‌లో ట్రంప్ టెన్షన్.. సదస్సుకు 3వేల మంది ప్రపంచ నేతలు.. చర్చంతా వాటిపైనే..

Davos 2026: దావోస్‌లో ట్రంప్ టెన్షన్.. సదస్సుకు 3వేల మంది ప్రపంచ నేతలు.. చర్చంతా వాటిపైనే..

స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మొదలైంది. ఈసారి సదస్సు మామూలుగా లేదు.. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో వాతావరణం వేడెక్కింది. 130 దేశాల నుంచి ఏకంగా 3 వేల మంది లీడర్లు హాజరయ్యారు. అసలు ఈసారి దావోస్‌లో ఏం జరుగుతోంది? భారత్ ఫోకస్ ఏంటి? ఆ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.

Central Government: దేశంలోని రైతులందరికీ గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

Central Government: దేశంలోని రైతులందరికీ గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్ సోమవారం భారత పర్యటనకు వచ్చారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు మోదీ స్వాగతం పలికారు. కేవలం కొన్ని గంటల పాటే ఆయన ఢిల్లీలో గడిపారు. అయితే పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. రైతులకు ఉపయోపడేలా కీలక ఒప్పంద జరిగింది.

ఓరీ దేవుడో ఇదెక్కడి భారం..! ప్రజల్లో పెరుగుతున్న పొట్టతో దేశానికి తీవ్ర నష్టం తప్పదట..?

ఓరీ దేవుడో ఇదెక్కడి భారం..! ప్రజల్లో పెరుగుతున్న పొట్టతో దేశానికి తీవ్ర నష్టం తప్పదట..?

మీరు ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా..? మీ బరువు పెరుగుతోందా..? చిన్న వయసులోనే షుగర్ వచ్చిందా..? అయితే అలర్ట్..! ఇది కేవలం మీ ఇంట్లో సమస్య కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకే ఒక పెద్ద ముప్పు! అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అసలు లావు (Obesity) వల్ల దేశానికి ఇంత నష్టమా? మనం తినే తిండికి, దేశం డెవలప్‌మెంట్‌కి లింక్ ఏంటి? వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చెప్పిన షాకింగ్ నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

H-1B Visa : H-1B వీసాల్లో భారీ మార్పులు.. అమెరికా కొత్త రూల్ ఇదే.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

H-1B Visa : H-1B వీసాల్లో భారీ మార్పులు.. అమెరికా కొత్త రూల్ ఇదే.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు, ఐటీ ఉద్యోగులకు ఇది అతి ముఖ్యమైన వార్త. ఎందుకంటే H-1B వీసా లాటరీ సిస్టమ్‌లో అమెరికా ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. 2027 సీజన్ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నట్టు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ఇంతకు ట్రంప్ సర్కార్ తెచ్చి ఆ కొత్త మార్పులు ఏంటో చూద్దాం పదండి.

Upcoming Reforms in India: 2026లో దేశంలో జరగబోయే మార్పులు ఇవే.. ప్రతి పౌరుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

Upcoming Reforms in India: 2026లో దేశంలో జరగబోయే మార్పులు ఇవే.. ప్రతి పౌరుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

2026లో భారత్ స్వరూపమే మారిపోతోంది. కొత్త సంవత్సరం బెల్స్ మోగుతుంటే.. మన దేశంలో నిబంధనల విప్లవం మొదలవుతోంది. బ్యాంకింగ్, వ్యవసాయం, ట్యాక్స్, ఇంటర్నెట్.. ఇలా ప్రతీ రంగంలోనూ భారీ మార్పులు రాబోతున్నాయి. సామాన్యుడి జీవితంపై ఈ కొత్త రూల్స్ ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో కళ్లకు కట్టినట్టు చెప్పే కథనం ఇది. కాబట్టి అవేంటో చూద్దాం పదండి.

ఈ జంతువు రక్తం పాము విషానికి విరుగుడు..
ఈ జంతువు రక్తం పాము విషానికి విరుగుడు..
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..
ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు
ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు
ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
వివాహానికి రాహువు అడ్డంకిగా మారుతున్నాడా? ఈ జ్యోతిష్య పరిహారాలతో
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు
డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసు: ఏసీబీ దాడుల్లో భారీ ఆస్తులు
పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..
పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్స్.. ఏడాదికి రెండుసార్లు మాత్రమే..