కొని తెచ్చుకున్న కొరివి.. టెక్సాస్ను వణికిస్తున్న భారతీయ నీల్గాయ్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?
వందేళ్ల క్రితం సరదాగా, మాంసం కోసం భారత్ నుంచి టెక్సాస్కు తీసుకెళ్లిన నీల్గాయ్లు.. ఇప్పుడు అక్కడి జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తీసుకెళ్లినప్పుడు కేవలం 10 సంఖ్యంలో ఉన్న ఈ జంతువులు.. ఇప్పుడు వేలల్లోకి పెరిగి స్థానిక రైతులను, అధికారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. అసలు అమెరికాలో మన నీల్గాయ్ల హవా ఏంటి? తెలుసుకుందాం పదండి.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Aug 10, 2026
- 8:26 am
US Debt: బయటపడ్డ ప్రపంచ దేశాల అప్పులు.. తొలి స్థానంలో అమెరికా.. భారత్ ఏ స్థానంలో ఉందంటే..?
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అప్పులు ఉన్న దేశాల జాబితా విడుదలైంది. ఇందులో అమెరికా తొలి స్థానంలో ఉండటం ఆర్ధిక నిపులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్న అమెరికా.. అప్పుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. భారత్ ఏ స్థానంలో ఉందంటే..
- Sukumaar DG - Associate Editor
- Updated on: Aug 7, 2026
- 3:32 pm
ఆన్లైన్లో చవక నగలు కొంటున్నారా? జాగ్రత్త.. 9000 రెట్లు క్యాన్సర్ కారకాల గుర్తింపు!
ఆన్లైన్లో చవకగా విక్రయిస్తున్న వెండి, ఫ్యాషన్ ఆభరణాల్లో క్యాన్సర్కు కారణమయ్యే కాడ్మియం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. కొన్ని నగల్లో చట్టబద్ధ పరిమితి కంటే 9,000 రెట్లు ఎక్కువ కాడ్మియం గుర్తించారు. ముఖ్యంగా పిల్లలకు ఇవి తీవ్ర ఆరోగ్య ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Jul 28, 2026
- 11:11 am
150 కోట్ల డాలర్లతో ఏఐ చరిత్రలోనే సంచలన ఒప్పందం!
ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆంత్రోపిక్ సంస్థ 1.5 బిలియన్ డాలర్ల కాపీరైట్ ఒప్పందంతో సంచలనం సృష్టించింది. క్లాడ్ ఓపస్ 5, ChatGPT హెల్త్ వంటి కొత్త మోడల్స్ ఆవిష్కరణలు వచ్చాయి. AI భద్రత, విద్యుత్ వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డేటా సెంటర్ల కోసం అణు విద్యుత్, సముద్ర గర్భ డేటా కేంద్రాలు వస్తున్నాయి.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Jul 27, 2026
- 11:24 am
ఏఐ స్పీడ్ మామూలుగా లేదు.. టెక్ ప్రపంచాన్ని షేక్ చేసిన టాప్ న్యూస్ ఇదే.. తెలుసుకోకపోతే మీరు వెనుకనే..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఈ వారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏఐ ఆధారిత సైబర్ దాడులపై ప్రపంచ దేశాలకు హెచ్చరికల నుంచి, గూగుల్ జెమినీ కొత్త సామర్థ్యాలు, GPT-5 వైద్యరంగంలో చూపిన ప్రతిభ, మార్కెట్లోకి వచ్చిన కొత్త ఏఐ టూల్స్ వరకు టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన అప్డేట్స్ వెలుగులోకి వచ్చాయి. విద్య, ఆరోగ్యం, భద్రత, వ్యాపారం వంటి ప్రతి రంగంలోనూ ఏఐ ప్రభావం వేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Jun 29, 2026
- 12:47 pm
AI వస్తే మన ఉద్యోగాలు ఏమవుతాయి? భయపడాలా.. లేక సిద్ధమవ్వాలా? నిన్నటి వార్త మనందరికీ ఓ పాఠం!
Artificial Intelligence: టెక్నాలజీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం నిద్రపోతున్నా, మార్పు మాత్రం ఆగదు. ఇన్వెస్టర్లు లక్షల కోట్లు కుమ్మరిస్తుంది మన ఆశల మీద కాదు.. రాబోయే మార్పు మీద! ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. కంప్యూటర్లు వచ్చినప్పుడు, బ్యాంక్ ఉద్యోగులు ధర్నాలు..
- Sukumaar DG - Associate Editor
- Updated on: Feb 13, 2026
- 1:04 pm
ఏకంగా 149మందికి కేబినెట్ హోదా.. దుమారం రేపుతున్న సీఎం సిద్దరామయ్య నిర్ణయం..!
కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నియామకాల తర్వాత విమర్శలను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో మంత్రి పదవుల సంఖ్య 32 నుండి 149కి పెరిగింది. సిద్దరామయ్య ప్రభుత్వం మరో 54 మందికి సహాయ మంత్రి (MoS) హోదాను కల్పించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ, పాలన ప్రాధాన్యతల గురించి చర్చకు దారితీసింది. దీంత సిద్ధరామయ్య ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Feb 10, 2026
- 9:11 am
అమాంతం పెరిగిన హోటల్ గదుల ధరలు.. దేశ రాజధానిలో ఒక రాత్రి అద్దె రూ. 32 లక్షలు..!
భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ముందు, లగ్జరీ హోటల్ గదుల ధరలు అకస్మాత్తుగా విపరీతంగా పెరిగాయి. ఈ పెరుగుదల విదేశీ అతిథులను ఆశ్చర్యపరచడమే కాకుండా, ఆగ్రహానికి గురిచేసింది. ఇటువంటి ధరలు భారతదేశ ప్రపంచ ప్రతిష్టను దెబ్బతీస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Feb 10, 2026
- 8:50 am
అమెరికాలో “అయ్యవార్లకు” ఐటీ జీతాలు… కోడింగ్ అక్కర్లేదు.. మంత్రం వస్తే చాలు!
అమెరికా అనగానే మనందరికీ గుర్తొచ్చేదీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, డాలర్ల కలలు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అక్కడ ఐటీ ఇంజనీర్ల కంటే మన "అర్చకులకు" ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. టెక్కిలకే షాకిస్తోంది పూజారుల సంపాదన. నమ్మబుద్ధి కావడం లేదా? కానీ ఇది నిజం. పెద్దగా చదువు లేకపోయినా, ఎలాంటి పోటీ లేకుండానే... ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు మన అయ్యవార్లు.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Feb 10, 2026
- 8:10 am
ముంచుకొస్తున్న మంచు తుఫాన్.. ఉలిక్కిపడుతున్న అగ్రరాజ్యం.. 30 రాష్ట్రాల్లో హై అలర్ట్.. !
అగ్రరాజ్యంపై 'ఫెర్న్' (Fern) అనే భారీ మంచు తుఫాను విరుచుకుపడుతోంది. రాబోయే మూడు నాలుగు రోజులు అమెరికాలోని సగం జనాభాకు నిద్రలేని రాత్రులే అని చెప్పాలి. దాదాపు 30 రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అసలు ఈ తుఫాను ఎక్కడ మొదలైంది? పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Jan 23, 2026
- 8:57 pm
Davos 2026: దావోస్లో ట్రంప్ టెన్షన్.. సదస్సుకు 3వేల మంది ప్రపంచ నేతలు.. చర్చంతా వాటిపైనే..
స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మొదలైంది. ఈసారి సదస్సు మామూలుగా లేదు.. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో వాతావరణం వేడెక్కింది. 130 దేశాల నుంచి ఏకంగా 3 వేల మంది లీడర్లు హాజరయ్యారు. అసలు ఈసారి దావోస్లో ఏం జరుగుతోంది? భారత్ ఫోకస్ ఏంటి? ఆ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Jan 20, 2026
- 7:57 am
Central Government: దేశంలోని రైతులందరికీ గుడ్న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోమవారం భారత పర్యటనకు వచ్చారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయనకు మోదీ స్వాగతం పలికారు. కేవలం కొన్ని గంటల పాటే ఆయన ఢిల్లీలో గడిపారు. అయితే పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. రైతులకు ఉపయోపడేలా కీలక ఒప్పంద జరిగింది.
- Sukumaar DG - Associate Editor
- Updated on: Jan 20, 2026
- 7:21 am