గోదావరిలో బోటు ప్రమాదం: లైవ్ అప్‌డేట్స్

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు-కచ్చలూరు మధ్య జరిగిన ఘోర బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. ఇప్పటివరకు 12మంది మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా 35మంది పర్యాటకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో తెలంగాణవాసులే అత్యధికంగా ఉండగా.. ఇరు రాష్ట్రాల నేతలు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి.. తమ సంతాపాన్ని తెలిపారు. కాగా ఘటనా స్థలానికి ఇవాళ […]

గోదావరిలో బోటు ప్రమాదం: లైవ్ అప్‌డేట్స్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 16, 2019 | 11:16 AM

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు-కచ్చలూరు మధ్య జరిగిన ఘోర బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. ఇప్పటివరకు 12మంది మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా 35మంది పర్యాటకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో తెలంగాణవాసులే అత్యధికంగా ఉండగా.. ఇరు రాష్ట్రాల నేతలు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి.. తమ సంతాపాన్ని తెలిపారు. కాగా ఘటనా స్థలానికి ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ ఏరియల్ సర్వే నిర్వహించనున్న ఆయన ఉదయం 10గంటలకు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. 11.10గం.లకు అధికారులతో సీఎం సమీక్ష, అనంతరం విలేకరులతో సమావేశం నిర్వహించారు.

[svt-event title=”గోదావరిలో బోటు ప్రమాదం” date=”16/09/2019,10:00AM” class=”svt-cd-green” ] మరో మూడు మృతదేహాలు లభ్యం [/svt-event]

[svt-event title=”గోదావరిలో బోటు ప్రమాదం” date=”16/09/2019,9:55AM” class=”svt-cd-green” ] ఘటనాస్థలానికి బయల్దేరిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి [/svt-event]

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..