అనంతపురంలో పేలుడు పదార్థాలు స్వాధీనం

అనంతపురం జిల్లా కదిరిలో అక్రమంగా రవాణా చేస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఐదుగురు వ్యక్తులు అనుమానంగా కనిపించారు. వారి దగ్గర 64 జిలేటిన్ స్టిక్స్, 49 డిటోనేటర్స్ కనిపించాయి. నిందితుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరు సూర్యాపేటకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

అనంతపురంలో పేలుడు పదార్థాలు స్వాధీనం
Follow us

| Edited By:

Updated on: Feb 20, 2019 | 1:23 PM

అనంతపురం జిల్లా కదిరిలో అక్రమంగా రవాణా చేస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఐదుగురు వ్యక్తులు అనుమానంగా కనిపించారు. వారి దగ్గర 64 జిలేటిన్ స్టిక్స్, 49 డిటోనేటర్స్ కనిపించాయి. నిందితుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరు సూర్యాపేటకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.