ఓటు తొలగించారంటూ.. సెల్ టవర్ ఎక్కిన యువకుడు..!
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి బుద్వేల్లో ఓ యువకుడు సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటును తొలగించారని ఆవేదన వ్యక్తం చేసిన యువకుడు.. సెల్టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు. యువకుడు కిస్మత్పూర్ గ్రామానికి చెందిన శ్రవణ్గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు యువకుడిని సురక్షితంగా కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి బుద్వేల్లో ఓ యువకుడు సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటును తొలగించారని ఆవేదన వ్యక్తం చేసిన యువకుడు.. సెల్టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు. యువకుడు కిస్మత్పూర్ గ్రామానికి చెందిన శ్రవణ్గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు యువకుడిని సురక్షితంగా కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.