AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహ వేడుకలో విషాదం.. 500మందికి అస్వస్థత

భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన వివాహవేడుకలో ఏర్పాటుచేసిన విందు వికటించి సుమారు 500మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విందులో వడ్డించిన పాయసం తినడం వల్లే వారంతా అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.

వివాహ వేడుకలో విషాదం.. 500మందికి అస్వస్థత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 19, 2019 | 6:19 AM

Share

భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన వివాహవేడుకలో ఏర్పాటుచేసిన విందు వికటించి సుమారు 500మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విందులో వడ్డించిన పాయసం తినడం వల్లే వారంతా అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.