AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ సర్కార్‌కు మరో శుభవార్త.. ఈ సారి నాబార్డ్ నుంచి..

జగన్ సర్కార్‌కు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్) సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పోరేషన్‌కు రూ.1931/- కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయూత (ఎన్ఐడీఏ) కింద ఈ రుణాన్ని రిలీజ్ చేసినట్లు.. నాబార్డ్ పేర్కొంది. ఈ నిధులతో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు.. ఏపీ ప్రభుత్వం ఈ నిధులను ఉపయోగించనుంది. ఈ చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ […]

జగన్ సర్కార్‌కు మరో శుభవార్త.. ఈ సారి నాబార్డ్ నుంచి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 20, 2020 | 12:58 AM

Share

జగన్ సర్కార్‌కు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్) సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పోరేషన్‌కు రూ.1931/- కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయూత (ఎన్ఐడీఏ) కింద ఈ రుణాన్ని రిలీజ్ చేసినట్లు.. నాబార్డ్ పేర్కొంది. ఈ నిధులతో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు.. ఏపీ ప్రభుత్వం ఈ నిధులను ఉపయోగించనుంది. ఈ చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తి అయితే.. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని దాదాపు 33 మండలాల్లోని 410 గ్రామాలకు సాగునీరుతో పాటుగా.. తాగు నీరు కూడా అందనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 53.5 టీఎంసీల నీటిని.. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు తరలించాలని.. ఏపీ ప్రభుత్వం నిశ్చయించింది. మార్చి 2022 నాటికి ఈ చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేయాలని.. జగన్ సర్కార్ టార్గెట్‌గా పెట్టుకుంది.

Follow Us
టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమనా
టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమనా
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. బెనిఫిట్స్ తెలిస్తే
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. బెనిఫిట్స్ తెలిస్తే
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే
మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరో శుభవార్త
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరో శుభవార్త
IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు
IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు
బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం
బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం