Madanapalle murders: అలేఖ్య తన పేరును ఆ రోజున ‘మోహిని’గా మార్చుకుంది.. విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు

ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన మదనపల్లె జంట హత్యల కేసు పోలీసుల విచారణంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Madanapalle murders: అలేఖ్య తన పేరును ఆ రోజున 'మోహిని'గా మార్చుకుంది.. విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు
Follow us

|

Updated on: Jan 28, 2021 | 3:52 PM

Madanapalle murders: ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన మదనపల్లె జంట హత్యల కేసు పోలీసుల విచారణంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలేఖ్య గతంలో పెట్టిన సోషల్ మీడియా పోస్టులు విస్మయానికి గురిచేస్తున్నాయి. పునర్జన్మలపై వారికున్న అపార నమ్మకమే హత్యలకు కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో గుర్తించిన వివరాల ప్రకారం… ఈ నెల 22న తన పేరును ‘మోహిని’గా మార్చుకుంటూ సామాజిక మాధ్యమాల్లో అలేఖ్య పోస్టులు పెట్టింది.

తాను ప్రపంచ సన్యాసిని అని ఆమె పేర్కొవడం గమనార్హం. తరచూ  ఆధ్యాత్మికవేత్త ‘ఓషో’ కొటేషన్లు ఆమె పోస్ట్ చేసినట్లు గుర్తించారు. ‘ఓషో’ను తన ప్రేమికుడిగా ఆమె పోస్టులు చేసింది. చావు, పుట్టుకలకు సంబంధించి ఆమె పదే, పదే కొటేషన్లను పోస్టు చేసేది. జుట్టును కొప్పుగా చుట్టుకుని ‘హెయిర్ పిరమిడ్’గా వర్ణించింది. హెయిర్‌ పిరమిడ్‌ను అయస్కాంత శక్తిగా పేర్కొంది.
Also Read:

Latest Articles
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
అయోధ్యలోని గోలు వీడియో వైరల్.. రెండు కోట్ల వ్యూస్..
అయోధ్యలోని గోలు వీడియో వైరల్.. రెండు కోట్ల వ్యూస్..
మెట్ గాలా ఫ్యాషన్ ఫెస్టివల్‌లో అదరగొట్టిన అలియా..
మెట్ గాలా ఫ్యాషన్ ఫెస్టివల్‌లో అదరగొట్టిన అలియా..
మీ వాహనాలకు కలర్ కలర్ ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయా..?
మీ వాహనాలకు కలర్ కలర్ ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయా..?
మామిడి పండ్లు తినే అలవాటుందా..? వామ్మో.. ఈ విషయాలు తెలుసుకోండి
మామిడి పండ్లు తినే అలవాటుందా..? వామ్మో.. ఈ విషయాలు తెలుసుకోండి
ఈ ముద్దుగుమ్మ చూపు సోకిన చంద్రుడు.. సిగ్గుతో మబ్బుల చాటున దగడా..
ఈ ముద్దుగుమ్మ చూపు సోకిన చంద్రుడు.. సిగ్గుతో మబ్బుల చాటున దగడా..
ఆ ఊరికి ఏమైనా శాపం ఉందా..? ఎందుకు మగవారు చనిపోతున్నారు..?
ఆ ఊరికి ఏమైనా శాపం ఉందా..? ఎందుకు మగవారు చనిపోతున్నారు..?
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.49తో 25జీబీ డేటా..
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.49తో 25జీబీ డేటా..
ఆచార్య చెప్పిన ఈ 5 విషయాలు పాటించండి పరస్పర ప్రేమ పెరుగుతుంది
ఆచార్య చెప్పిన ఈ 5 విషయాలు పాటించండి పరస్పర ప్రేమ పెరుగుతుంది